NATIONAL

మోదీ ప్రభుత్వం తీసుకున్ననోట్ల రద్దు నిర్ణయంను సమర్ధించిన సుప్రీమ్ కోర్టు

అమరావతి: పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో మోదీ ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది..మోదీ ప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్ననిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇప్పటివరకు 58 పిటిషన్లు దాఖలయ్యాయి..సోమవారం వీటిపై జస్టిస్ బీఆర్ గవాయ్ ఆధ్వర్యంలోని ఐదుగురు జడ్జిల సుప్రీం ధర్మాసనం విచారణ జరిపి,,సుప్రీం ధర్నాసం తీర్పు వెలువరించింది..జస్టిస్ గవాయ్ ధర్మాసం వెల్లడించిన తీర్పు ఇలా వుంది..ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం చెల్లుబాటు అవుతుంది…ఈ నిర్ణయాన్ని రద్దు చేయడం కుదరదు..ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపిన తరువాతనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు గుర్తించింది…ఆర్బీఐ అభిప్రాయం తీసుకుని,, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని,,నోట్ల రద్దు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని కోర్టు అభిప్రాయపడింది..నోట్ల రద్దుపై దాఖలైన 58 పిటిషన్లను కోర్టు కొట్టివేసింది..నాడు ఆర్బీఐ నోటిఫికేషన్‌ను రద్దు చేయలేమని పేర్కొంది..ఈ తీర్పు విషయంలో సుప్రీం ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి..ఈ నిర్ణయాన్ని జస్టిస్ బీవీ.నాగరత్న వ్యాఖ్యనిస్తూ,,నోట్ల రద్దును గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కాకుండా చట్టం ద్వారా చేసి ఉండాల్సిందని నాగరత్న అభిప్రాయపడ్డారు..సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎస్ఏ నజీర్, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వీ.రామసుబ్రమణియన్ ఉన్నారు..2016లో నోట్ల రద్దు సమయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి..ప్రతిపక్షాలు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాయి..

Spread the love
venkat seelam

Recent Posts

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

2 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

2 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

3 hours ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

22 hours ago

నా కుమారై, నన్ను వ్యతిరేకించడమా ? ముద్రగడ పద్మనాభరెడ్డి

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…

1 day ago

వయనాడ్‌లో ఓడిపోతే ? రాయ్‌బరేలి నుంచి బరిలోకి దిగిన రాహుల్‌ గాంధీ

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులపై కొనసాగుతున్న…

1 day ago

This website uses cookies.