హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు..శుక్రవారం ప్రగతిభవన్ లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది,,ఈ సమావేశంలో కేసీఆర్, పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు..ఈ సందర్భంగా సీ.ఎం మాట్లాడుతూ తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.. బీజేపీ సభలకు కౌంటర్ సభలు నిర్వహించాలని,, బీజేపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలన్నారు..ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని, పాదయాత్రలు చేసి వారి సమస్యలు తెలుసుకోవాలని కేసీఆర్ సూచించారు..నియోజక వర్గాల వారీగా పర్యటించాలని,,వీలైనంత వరకు ప్రజాక్షేత్రంలోనే ఉండాలని అదేశించారు.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.
నెల్లూరు: మూడు నెలల్లో...7 వేలను ఇళ్లను తిరిగి...ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నానని...వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని...మాజీ…
అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…
అమరావతి: సార్వత్రిక ఎన్నికల సమరంలో 3వ విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తియింది..3వ విడత…
నెల్లూరు: త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర…
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
This website uses cookies.