అమరావతి: గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీగా వర్షాల కారణంగా ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు..రోడ్లపై ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు గంటల సమయంలో రోడ్లపై నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పాడింది..రాజధాని ఢిల్లీలోని ఇఫ్కో చౌక్, శంకర్ చౌక్, రాజీవ్ చౌక్, గురుగ్రామ్–ఢిల్లీ ఎక్స్ ప్రెస్ హైవే సరిహద్దుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నయని వాతావరణ శాఖ వెల్లడించింది..నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది..ఇదే సమయంలో హర్యానాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్నాభారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి..రహదారులపై భారీగా వరద ప్రవహిస్తోంది.వర్షం నీటి కారణంగా ట్రాఫిక్ నియంత్రించడం కష్టంగా మారిందని గురుగ్రామ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ పేర్కొంది..ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని,,గురుగ్రావ్ లోని ఆఫీసులకు డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ సూచించింది..విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
This website uses cookies.