అమరావతి: భారతదేశంలో మరో మూడు చరిత్మకమైన ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు లభించింది..ప్రధాని నరేంద్ర మోడీ జన్మ స్థలం గుజరాత్ లోని వాద్ నగర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల ఆన్కోర్వాట్గా పిలిచే త్రిపురలోని ఉనాకోటీ (రాతి శిల్పాలు) మొతెరాలోని సూర్య దేవాలయాలకు ఈ గౌరవం దక్కింది.,భారత్లోని మూడు చారిత్రక స్థలాలను ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక (టెన్టెటివ్) జాబితాలో చేర్చుతున్నట్లుగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ANI) ప్రకటించింది..ఈ మూడు ప్రదేశాల చిత్రాలనూ కేంద్ర పర్యటకశాఖ మంత్రి కిషన్రెడ్డి ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు..వారసత్వ కట్టడాల తాత్కాలిక జాబితాకు ఈ మూడు ప్రదేశాలను భారత ప్రభుత్వం ప్రతిపాదించింది.. యునెస్కో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చే నామినేషన్లను అన్నికోణాల్లోను పరిశీలిస్తుంది..వాటి వెనుక ఉన్న చరిత్ర,,ఏకాలం నాటివి,,వాటికి ఉండే ప్రాముఖ్యత,,సాంస్కృతికం వంటి అన్ని విషయాలను పరిశీలించిన మీదట తగిన అర్హతలు ఉన్న వాటికి జాబితాలో చోటు కల్పిస్తుంటుంది..ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన భారత్ లోని మరిన్ని స్మారక చిహ్నాలు,, ప్రదేశాలను ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కాల్సి ఉంది..ఈక్రమంలో తాజాగా చేర్చిన ఈ మూడు ప్రదేశాలతో కలిపి ప్రపంచ వారసత్వ కట్డడాలు,, ప్రదేశాల జాబితాలో భారత్ నుంచి చేరిన వాటి సంఖ్య 52కు పెరిగింది.
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.