రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం-లోకేష్
నెల్లూరు: జగన్ రెడ్డిది పోలీసు బలం అయితే లోకేష్ ది ప్రజాబలం అని,టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులను అన్ని విధాల అదుకుంటామని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ చెప్పారు..మంగళవారం యువగళం పాదయాత్రలో భాగంగా నెల్లూరు నగరంలోని VRC సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడారు.