అమరావతి: 2024లో జరిగే అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారత్-అమెరికా మధ్య బంధాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.…
అమరావతి: భారత సంతతికి చెందిన రిషి సునాక్(42)ను బ్రిటన్ ప్రధానిగా,రాజు చార్లెస్ 3 అధికారికంగా బ్రిటన్ ప్రధానిగా ప్రకటించారు. రిషికి ప్రధాని బాధ్యతలు అప్పగించిన విషయంపై బకింగ్…
అమరావతి: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మంగళవారం సర్వర్ డౌన్ కావడంతో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. దీంతో యూజర్లు మెసేజ్ లు చేయలేకపోయారు. మధ్యాహ్నం 12.07 గంటల నుంచి…
అమరావతి: లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంకు భారత సంతతికి చెందిన రుషీ సునాక్ రూపంలో పరిష్కరం లభించింది. రిషి సునాక్ ఏకగ్రీవంగా కన్జర్వేటివ్…
అమరావతి: భారతీయ సంతతీకి చెందిన బ్రిటన్ ఎంపీ రుషి సునాక్,బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తనకు 100 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల…
అమరావతి: చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ వరుసగా 3వ సారి అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు..గతంలో ఈ రికార్డు కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు…
అమరావతి: కొత్త ప్రధానిని ఎన్నుకొనేందుకు బ్రిటన్ లో, అధికార కన్జర్వేటివ్ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తొంది..కొత్త నిబంధనల ప్రకారం కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్షపదవికీ,తదనంతరం ప్రధానమంత్రి పదవికీ పొటీ…
అమరావతి: బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేశారు.ఇటీవల ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేలరేగడంతో,అమె రాజీనామా చేయక తప్పలేదు.కేవలం ప్రధాని పదవీ…
అమరావతి: భారత సంతతికి చెందిన అందునా హైదరాబాద్లో జన్మించిన సత్యనాదెళ్ల,,ప్రస్తుతం మైక్రోసాఫ్ సీఈఓ బాధ్యతలు నిర్వహిస్తున్న సత్యనాదెళ్లకు అరుదైన గౌరవం దక్కింది. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్…
అమరావతి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరో అత్యంత విలాసవంతమైన భవనంను రూ.1.350 కోట్లు పెట్టి కొన్నట్లు బుధవారం జాతీయ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. విలాసవంతమైన…
This website uses cookies.