INTERNATIONAL

తైవాన్ చుట్టు భారీ ఎత్తున సైనిక విన్యాసాలను ప్రారంభించిన చైనా

అమరావతి: తైవాన్ ను అష్టదిగ్బంధం చేస్తూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలను చైనా ప్రారంభించింది.. వైమానిక దళం, నౌకాదళంతో సైనిక విన్యాసాలను తైవాన్ ప్రాదేశిక జలాల్లో కొనసాగుతున్నాయి..టార్గెట్…

2 years ago

శ్రీలంకకు సాయం చేసి,ప్రాణం పోసిన భారత ప్రధాని మోడీకి కృతజ్ఞతలు-విక్రమసింఘే

అమరావతి: ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అన్ని విధాలా దెబ్బతిన్న సమయంలో భారతదేశం చేసిన సహాయం మరువలేనిదని శ్రీలంక నూతన అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు..కష్టకాలంలో శ్రీలంకకు సాయం…

2 years ago

తైవాన్ లో అడుగుపెట్టిన అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసి

అమరావతి: చైనా హెచ్చరికలు బేఖాతర చేస్తు,,అమెరికా హౌజ్ (ప్రతినిధుల సభ) స్పీకర్ నాన్సీ పెలోసి మంగళవారం రాత్రి మలేసియా నుంచి విమానంలో తైవాన్ రాజధాని తైపీలొ అడుగు…

2 years ago

అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీ హతం-అమెరికా అధ్యక్షడు జో బైడెన్

అమరావతి: అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీని కాబుల్ లో అదివారం అమెరికా బలగాలు డ్రోన్ల సాయంతో అంతమొందించాయి..ఈ దాడిపై తాలిబన్లు స్పందిస్తూ,,అమెరికా చర్య అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, జవహరిపై…

2 years ago

వెయిట్ లిప్టింగ్ లో మరొ స్వర్ణం సాధించిన భారత్

అమరావతి: కామన్వెల్త్ గేమ్స్‌ లో వెయిట్ లిప్టింగ్ 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్​రిన్నుంగా(19)  స్నాచ్‌లో 140 కేజీలు,, క్లీన్ అండ్ జెర్క్‌ లో 180 కేజీలు…

2 years ago

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ లో సిల్వర్ మెడల్ సాధించిన నీరజ్​ చోప్రా

అమరావతి: ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌-2022లో భారత స్టార్​ అథ్లెట్​ నీరజ్​ చోప్రా(24) అద్వితీయ ప్రదర్శన కనబరిచి(రజత) సిల్వర్ మెడల్ సాధించాడు..అమెరికాలోని యుజీన్‌లో వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్…

2 years ago

గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా మంకీపాక్స్‌ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన

అమరావతి: మంకీపాక్స్‌ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది..ప్రపంచ వ్యాప్తంగా 65 దేశాల్లో దాదాపు 16.000 మంది మంకీపాక్స్ బారిన పడ్డారు..మంకీ…

2 years ago

శ్రీలంకకు కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే

అమరావతి: శ్రీలంకకు కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు.. ప్రస్తుతం దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయనకే పార్లమెంటు సభ్యులు పట్టం కట్టారు..శ్రీలంక పార్లమెంటులో మొత్తం…

2 years ago

సింగపూర్ సూపర్ 500 ట్రోఫీలో విజేతగా నిలిచిన సింధు

అమరావతి: పీవీ సింధు సింగపూర్ వేదికగా జరిగిన సింగపూర్ సూపర్ 500 ట్రోఫీలో 2022 విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది..ఆదివారం జరిగిన మహిళల సింగిల్ ఫైనల్స్ లో…

2 years ago

బ్రిటన్‌ ప్రధాని రేసు,రెండో దశ ఎన్నికలో అధిక్యంలో రిషి సునాక్

అమరావతి: బ్రిటన్‌ ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ మరోసారి ముందంజలో నిలిచారు. కన్జర్వేటివ్‌ పార్టీ అధినేత పదవి కోసం…

2 years ago

This website uses cookies.