అమరావతి: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత షట్లర్లు చరిత్ర సృష్టించారు. సాత్విక్ రాజు,,చిరాగ్ శెట్టి వరల్డ్ ఛాంపియన్ షిప్ క్వార్టర్స్ లో గెలిచి సెమీస్ లో అడుగుపెట్టారు..…
హైదరాబాద్: పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని భారతీయ ప్రవాసులు న్యూయార్క్ నిర్వహించిన ప్రపంచంలోనే అత్యంత…
అమరావతి: భారత్లో ఉగ్రదాడి ద్వారా కేంద్రంలో ఓ కీలక నేతను హత్య చేసేందుకు సిద్దమౌవుతున్న ISISకు చెందిన ఉగ్రవాదిని రష్యా ఫెడరల్ సెక్యూర్టీ సర్వీస్(FSB) అరెస్ట్ చేసింది..రష్యా…
అమరావతి: ప్రపంచంలోనే రియల్ టైం చెల్లింపుల వ్యవస్థగా యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) గుర్తింపు పొందింది.. 2021లో భారత్లో UPI లావాదేవీల మొత్తం విలువ 940 బిలియన్ డాలర్లకు…
అమరావతి: సముద్రజలాల్లో పరిశోధనల పేరిట,,గూఢచర్యం చేసే, చైనా స్పై షిఫ్ యువాన్ వాంగ్-5 శ్రీలంకలోని హంబన్ టొట పోర్టుకు చేరుకుంది..స్పై షిఫ్ పోర్టుకు చేరుకున్నట్లు హార్బర్ కెప్టెన్…
అమరావతి: నవలా రచయిత సల్మాన్ రష్దీ శుక్రవారం రాత్రి కత్తిపోట్లకు గురై,,కోలుకుంటున్న సమయంలో అయన నాల్గవ మాజీ భార్య,, భారతీయ అమెరికన్ మోడల్,,టీవీ హోస్ట్,,రచయిత్రి పద్మా లక్ష్మి,,రష్దీ…
అమరావతి: అమెరికాలోని న్యూయర్క్ లో కత్తిదాడిలో తీవ్రంగా గాయపడిన ప్రాణాపాయ స్థితిలో వున్న భారత సంతతికి చెందిన వివాదస్పద రచయిత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర…
అమరావతి: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్,,2020లో జార్జియా రాష్ట్రంలో ఓటింగ్ ఫలితాలను మార్చడానికి చేసిన ప్రయత్నాలపై, పలు కుంభకోణాలపై అమెరికా దర్యాప్తు సంస్థ FBI రంగంలోకి…
అమరావతి: కామన్వెల్త్ క్రీడల్లో పీవీ సింధు స్వర్ణం పతకం సాధించింది..సోమవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో సింధు ఆఫెన్స్ గేమ్ తో కెనడాకు చెందిన…
అమరావతి: తైవాన్ ను అష్టదిగ్బంధం చేస్తూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలను చైనా ప్రారంభించింది.. వైమానిక దళం, నౌకాదళంతో సైనిక విన్యాసాలను తైవాన్ ప్రాదేశిక జలాల్లో కొనసాగుతున్నాయి..టార్గెట్…
This website uses cookies.