INTERNATIONAL

అమెరికా అధ్యక్షుడు కాన్వాయ్ ని ఢీ కొట్టిన గుర్తు తెలియని కారు

అమరావతి: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కాన్వాయ్ లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి డ్రైవ్ చేస్తున్న కారు దూసుకుని రావడంతో సెక్యూరిటీ సిబ్బందిలో కలకలం రేగింది.. అధ్యక్షుడు…

5 months ago

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం ?

అమరావతి: భారతదేశంకు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన దావూద్ ఇబ్రహీం తీవ్ర ఆనారోగ్య సమస్యల కారణంగా కరాచీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం ?..శుక్రవారం దావూద్ కు…

5 months ago

మధ్యధర సముద్రంలో జరిగి ఘోరం పడవ ప్రమాదంలో 61 మృతి

అమరావతి: మధ్యధర సముద్రంలో జరిగి ఘోరం పడవ ప్రమాదంలో 61 మరణించారు..మహిళలు, చిన్నారులతో సహా మొత్తం 86 మందితో వెళ్తున్న పడవ బలమైన అలల తాకిడికి బోల్తా…

5 months ago

వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ ను 2028లో భారత్ లో నిర్వహించాలి-ప్రధాని మోదీ

అమరావతి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రారంభంమైన COP28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.. శుక్రవారం ప్రారంభమైన ఈ క్లైమేట్…

5 months ago

పాకిస్తాన్ నుంచి వచ్చే రవాణ ట్రక్కులను నిలిపివేసిన ఆఫ్గనిస్థాన్

అమరావతి: పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ ల మధ్య సంబంధాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి..గత మూడు రోజుల నుంచి పాకిస్థాన్ నుంచి వస్తున్న వేలాది ట్రక్కులు ఆఫ్గనిస్థాన్…

5 months ago

అగిన 8 మంది భారత మాజీ నావికాదళ సిబ్బంది మరణశిక్ష-కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి

అప్పీల్ చేసుకునేందుకు అమోదించిన ఖతార్ కోర్టు.. అమరావతి: ఖతార్ లో గూఢాచర్యం కేసులో అరెస్ట్ కాబడి,,మరణశిక్ష పడిన 8 మంది భారత మాజీ నావికాదళ సిబ్బంది విషయంలో…

5 months ago

‘మిస్ యూనివర్స్’ 2023 కిరీటాన్నిని సొంతం చేసుకున్న”షెన్నిస్ పలాసియోస్”

అమరావతి: ప్రతిష్ఠాత్మకరమైన ‘మిస్ యూనివర్స్’ 2023 కిరీటాన్నినికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్(23) గెలుచుకున్నది..గత సంవత్సరం విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ఈ కిరీటాన్ని షెన్నిస్…

6 months ago

పాకిస్థాన్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడి,పలు యుద్ద విమానలు అగ్నికి అహుతి

అమరావతి: పాకిస్థాన్ లోని పంజాబ్ పరిధిలో వున్న మియాన్ వాలి ఎయిర్ బేస్ పై శనివారం వేకువజామున ఉగ్రవాదులు దాడి చేశారు.. ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు…

6 months ago

హమాస్ పై విజయం సాధించేదాకా ఈ యుద్ధం కొనసాగిస్తాం-బెంజిమెన్

అమరావతి: హమాస్ పై విజయం సాధించేదాకా తాము ఈ యుద్ధం కొనసాగిస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు స్పఫ్టం చేశారు..తాము సాధించాల్సిన విజయాలు ఎన్నో ఉన్నాయని,ఇలాంటి…

6 months ago

ఎనిమిది మంది మాజీ ఇండియన్ నేవీ సిబ్బందికి మరణశిక్ష విధించిన ఖతార్

అమరావతి: గత సంవత్సర కాలంగా ఖతార్ జైల్లో నిర్బంధంలో ఉన్న 8 మంది మాజీ ఇండియన్ నేవీ సిబ్బంది అధికారులకు ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది..ఈ తీర్పుపై…

6 months ago

This website uses cookies.