INTERNATIONAL

ప్రతిష్ఠాత్మకమైన న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డును అందుకున్న రాజమౌళి

హైదరాబాద్: RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కోట్లాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది..అంత ఘనతను,, కీర్తిని తెలుగు సినీ చిత్ర పరిశ్రమకు అందించిన రాజమౌళికి  ప్రపంచ చలన…

1 year ago

సాకర్ దిగ్గజం పీలే కన్నుమూత

అమరావతి: బ్రెజిల్ పూట్ బాల్ దిగ్గజం,,ఫుట్ బాల్ అత్యుత్తమ క్రీడాకారుడు పీలే (82) అనారోగ్యం బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు..గత కొంతకాలంగా క్యాన్సర్ తో…

1 year ago

సముద్రంలో మునిగిపోయిన యుద్ద నౌక-33 మంది నావికులు గల్లంతు

అమరావతి: గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో యుద్ద నౌక సముద్రంలో మునిగిపోయిన సంఘటనలో 33 మంది నావికులు గల్లంతు అయ్యారు..తప్పిపోయిన మెరైన్ లను గుర్తించడానికి థాయ్‌లాండ్ సైన్యం 3…

1 year ago

ఉక్రెయిన్ పై దాడులకు,2 లక్షల మంది సైనికులను రష్యా సిద్ధం చేసుకొంటుంది-జలుజ్నీ

అమరావతి: ఉక్రెయిన్ పై రష్యా ప్రారంభించిన ప్రత్యేక సైనిక చర్య ఇప్పట్లో ఆగేలా కన్పించడం లేదు. ఈ పరిస్థితులను దృష్టిలో వుంచుకుని ఉక్రెయిన్ కమాండ్ ఇన్ చీఫ్…

1 year ago

జపాన్ లో నివాసిస్తున్నఅలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా

అమరావతి: చైనాకు చెందిన బిలియనీయర్‌,ఈ కామర్స్‌ దిగ్గజం, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా గత కొంత కాలంగా ఎక్కడ కనిపించడం లేదు. ఆయన చైనాను వీడిచి వెళ్లినట్లు…

1 year ago

అమెరికా వాల్ మార్ట్ స్టోర్ లో కాల్పులు-14 మంది మృతి

అమరావతి: అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్,, ప్రజలకు ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తొంది.ఏ నిమిషంలో ఎటు వైపు నుంచి బుల్లెట్లు దూసుకుని వస్తాయో తెలియని పరిస్థితి అగ్రరాజ్యం…

1 year ago

ఇండోనేషియాలో భారీ భూప్రకంపనలు,44 మంది మృతి ?

అమరావతి: ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం పశ్చిమ జావా ప్రావిన్స్‌ లో సోమవారం నాడు భారీ భూప్రకంపనల కారణంగా 44 మంది మరణించినట్టు అధికారికంగా ప్రకటించారు. ప్రాణనష్టం పెరిగే…

1 year ago

ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభం

విజేత జట్టుకు..343కోట్లు.. అమరావతి: ఫిఫా వరల్డ్ కప్ 2022  ఖతర్ వేదికగా కొన్ని గంటల్లో మెగా టోర్నీ ప్రారంభం కానుంది.ఖతర్ అతిధ్యంలో నవంబర్ 20 నుంచి డిసెంబర్…

1 year ago

చరిత్ర సృష్టించిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనిక బాత్రా

అమరావతి: భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనిక బాత్రా, ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించింది. ప్రపంచ 6వ ర్యాంక‌ర్‌,3సార్లు ఆసియా…

1 year ago

G20 కూటమి సారధ్య బాధ్యతల స్వీకరించిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రపంపచ ఆర్థిక వ్యవస్థలో ముఖ్య భూమిక పోషిస్తున్న G20 దేశాల కూటమికి నేటి నుంచి భారతదేశం నేతృత్వం వహించనుంది. బుధవారం ఇండోనేషియాలోని బాలి నగరం వేదికగా…

1 year ago

This website uses cookies.