NATIONAL

ఉత్తరప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం-15 మంది మృతి

అమరావతి: ఉత్తరప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది..భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న చెరువులో పడిపోయింది..ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది…

3 months ago

సీత , అక్బర్ అనే సింహాల పేర్లను వెంటనే మార్చాండి-బెంగాల్ హైకోర్టు

అమరావతిం బెంగాల్ సఫారీ పార్క్‌ లో ఉన్న సింహాలకు సీత , అక్బర్ అనే పేర్లను వెంటనే మార్చాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని,, కోల్ కతా హైకోర్టు…

3 months ago

హక్కుల గురించి తెలిసిన వారు రాజ్యాంగ బాధ్యతలను సైతం విస్మరించరాదు-హైకోర్టు

అమరావతి: ప్రాథమిక హక్కుల గురించి తెలిసిన వారు రాజ్యాంగ బాధ్యతలను సైతం విస్మరించరాదని,,మోటార్ వాహనాల చట్టం ప్రకారం హైవేలపై రైతులు ట్రాక్టర్ ట్రాలీలను వాడరాదని స్పష్టం చేసింది..కనీస…

3 months ago

జమ్ముకశ్మీర్‌ యువత ఆకాంక్షలను తమ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుంది-ప్రధాని మోదీ

32,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు.. అమరావతి: జమ్ముకశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370 అభివృద్దికి అడ్డు గొడగా ఉందని,,అందుకే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంతో నేడు జమ్ముకశ్మీర్‌…

3 months ago

మార్చి 9వ తేదీ తరువాత సార్వత్రిక ఎన్నికలకు మూహుర్తం ?

అమరావతి: 2024 లోక్‌సభ ఎన్నికలకు మూహుర్తం సమీపిస్తూన్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ( E.C.I) ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం..మార్చి 9వ…

3 months ago

శ్వేత వర్ణంతో అందాలను సంతరించుకున్న జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌

అమరావతి: ఉత్తరాది రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ లోని పలు ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తొంది..హిమపాతం కారణంగా కనుచూపు మేర శ్వేత వర్ణంతో ఆకట్టుకుంటున్నాయి.. ఎటుచూసినా మంచు దుప్పటి…

3 months ago

అవినీతికి చోటు లేకుండా అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేసింది-ప్రధాని మోదీ

ఉగ్రవాదం,నక్సలిజం పూర్తిగా.. అమరావతి: కాంగ్రెస్ (UPA) హ‌యాంలో అవినీతి విచ్చలవిడిగా రాజ్య‌మేలిందని,, త‌మ(NDA) 10 సంవత్సరాల పాల‌న‌లో దేశంలో ఎలాంటి స్కామ్‌లకు చోటు లేకుండా చర్యలు చేపట్టడడం…

3 months ago

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు మరో గట్టి ఎదురుదెబ్బ

అమరావతి: Paytm పేమెంట్స్‌ బ్యాంకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.. ఇండియన్‌ హైవే మేనేజ్‌మెంట్‌ కంపెనీ లిమిటెడ్‌ (IHMCL) అధీకృత బ్యాంకుల జాబితా నుంచి Paytm బ్యాంక్‌ను…

3 months ago

సముద్ర నిఘా విమానాల కొనుగొలుకు రూ.29 వేల కొట్లతో ఒప్పందం

మేకిన్ ఇన్‌ ఇండియా.. అమరావతి: మేకిన్ ఇన్‌ ఇండియా ప్రాజెక్ట్ బాగంగా భారత నావికా దళానికి 9 సముద్ర నిఘా విమానాలు, కోస్ట్‌ గార్డ్‌ కు 6…

3 months ago

‘‘రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ తరువాత ప్రధాని మోదీ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోయింది,తగ్గించాలి-రైతు నాయకుడు

వీళ్లు నిజమైన రైతులా? అమరావతి: రైతులు తమ సమస్యలను పరిష్కరించడంతో పాటు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ట్రాక్టర్లు వేసుకుని వేలాదిమంది దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించేందుకు ప్రయత్నిస్తుండగా,,…

3 months ago

This website uses cookies.