NATIONAL

NATIONALTECHNOLOGY

రక్షణ పరికరాల దిగుమతుల నుంచి 75 దేశాలకు రక్షణరంగ పరికరాలను ఎగుమతి-ప్రధాని మోదీ

Aero India Show 14వ ఎడిషన్‌.. అమరావతి: భారతదేశంలో ఆత్మనిర్భర్ లో బాగంగా విదేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని,,రక్షణ రంగంలో భారత్ బలమైన

Read More
NATIONAL

ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేను  ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

రాష్ట్రాల కలుపుతూ ఎక్స్ప్రెస్వే నిర్మాణం.. అమరావతి: దేశానికి తలమానికంగా నిలుస్తున్న ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేను ప్రధానమంత్రి నరేంద్రమోదీ,ఆదివారం రాజస్థాన్లోని దౌసాలో కేంద్ర రోడ్డు-రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరితో కలిసి

Read More
NATIONAL

12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్రం

ఏ.పికి జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‎.. అమరావతి: 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది..గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమోద ముద్ర వేశారు..ఆంధ్రప్రదేశ్‎కి కొత్త గవర్నర్‎గా

Read More
CRIMENATIONAL

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్

అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఒంగొలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి,కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు శనివారం ఉదయం అరెస్ట్ చేశారు..సౌత్ లిక్కర్

Read More
NATIONAL

అల్జమియా-టుస్-సైఫియాహ్ అరబిక్ అకాడమీ క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: నేను మీ కుటుంబ సభ్యుడిగా వచ్చాను, ప్రధాన మంత్రిగా కాదు,,ఇక్కడికి రావడం కుటుంబ సభ్యులను కలుసుకున్నట్లుగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.. శుక్రవారం

Read More
NATIONAL

లియోనార్డో,ఓ సారి కజిరంగ పార్క్‌ ను మీరు సందర్శించాలి-అస్సాం సీ.ఎం హిమంత బిశ్వ శర్మ

అమరావతి: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియోను అస్సాంలోని కజిరంగా నేషనల్‌ పార్క్‌ ను సందర్శించాలని ఆహ్వానించారు..ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సంబంధిత అంశాలపై

Read More
NATIONALTECHNOLOGY

భారత్ లో 59 లక్షల టన్నుల లిథియం రిజర్వులు

అమరావతి: భారతదేశంలో దాదాపు 59 లక్షల టన్నుల లిథియం రిజర్వు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుగొన్నది..ఈ నిల్వలు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్లోని రియాసి జిల్లా,సలాల్

Read More
NATIONAL

జవహర్ లాల్ నెహ్రూ పేరును గాంధీ కుటుంబ సభ్యులు,పేర్ల చివరిన ఎందుకు పెట్టుకోవడం లేదు-ప్రధాని మోదీ

అమరావతి: వ్యపార దిగ్గజం గౌతమ్ అదానీ కంపెనీలపై వచ్చిన ఆరోఫణపై ప్రతిపక్షాలు సభలో గందరగోళం సృష్టిస్తూ ప్రధాని మోడీ ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి..గురువారం నాడు రాష్ట్రపతి

Read More
NATIONAL

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్

అమరావతి: ముంబై- అహ్మదాబాద్ మధ్య నిర్మించనున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దేశం కలల కన్న ప్రాజెక్ట్ ఇది అని ఈ సందర్భంగా బాంబే

Read More
NATIONAL

నేటి భారతదేశం ఇతరదేశాల సమస్యలకు పరిష్కరం చూపిస్తుంది-ప్రధాని మోదీ

అమరావతి: 2004లో విచ్చలవిడిగా మొదలైన అవినితి,,దశాబ్దం కాలం పాటు (2014)  వరకు సాగిందని,,కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదం రాజ్యమేలిందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు..రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ

Read More