AMARAVATHI

ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జగన్,బాబు,పవన్

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ 72వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్బంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డి,, తెలుగుదేశం అధినేత చంద్రబాబు,,జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు..ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించేలా దేవుడు కరుణించాలని  కోరారు. ప్రజల సంక్షేమం,,దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం అవిశ్రాంతంగా నిరంతరం పాటుపడే శక్తినివ్వాలని ఆకాంక్షించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *