అమరావతి: జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదని లా కమిషన్ తేల్చి చెప్పింది..రాజ్యాంగంలోని ప్రస్తుత చట్టాలను సవరించకుండా,,జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని న్యాయ కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ రితు రాజ్ అవస్తి తెలిపారు..జమిలీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సాధ్యాసాధ్యాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందన్నారు..2024లో జమిలి ఎన్నికలు ఉండవని,,ప్రతీసారిలాగే ఈసారి కూడా ఎన్నికలు జరుగనున్నాయని పేర్కొంది..రాజ్యంగ సవరణ చేసినట్లయితే,2029లో జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యం అవుతుంది..జమిలీ ఎన్నికలు కూడా రెండు అంచెల్లో పూర్తి చేయాల్సి వుంటుంది.. లోకసభ,శాసనసభ ఎన్నికలు,,స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సి వుంటుందన్నఅభిప్రాయం లా కమిషన్ వ్యక్తం చేసినట్లు సమాచారం.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.