AMARAVATHINATIONAL

9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అమరావతి: 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో యోగా చేశారు..ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధంఖర్ మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో,,ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తోో కలిసి యోగా చేశారు..స్పీకర్ ఓం బిర్లా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని,,యోగా చేశారు. కేంద్రమంత్రి నితిన్ గఢ్కరి నాగ్ పూర్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని యోగా చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *