AMARAVATHI

స్వచ్చంద రక్తదానం చేసిన ఒడిస్సా ప్రజల మానవత్వం మరిచిపోలేనిది-సీ.ఎస్.పీకే జెనా

అమరావతి: ఒడిస్సా లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘోర రైళ్ల ప్రమాదంలో వందల మంది ప్రయాణికులు మరణించిగా,,అంత కంటే ఎక్కువ సంఖ్య ప్రయాణికులు తీవ్రగాయాలు పాలైయ్యారు..ఒడిస్సా ప్రజలు చూపిన మానవత్వం దేశ ప్రజలు నమస్కరించేలా చేస్తొంది..గాయపడిన ప్రయాణికులను ఒడిస్సాలోని వివిధ ఆసుపత్రల్లో చికిత్స నిమిత్తం అధికారులు చేర్పించారు..ఒక్కసారిగా అంత మందికి చికిత్స అందించడం ఒక ఎత్తు అయితే అదే సమయంలో గాయాలు కారణంగా రక్తస్రావం అయిన వారికి రక్తం ఎక్కించాల్సి వుంటుంది..పరిస్థితిని గమనించిన దాదాపు 2 వేల మంది స్థానిక ప్రజలు రాత్రి సమయంలో బాలేశ్వర మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చేరుకుని రక్తదానం చేశారు..అలాగే మిగిలిన ఆస్పత్రిలో కూడా వందల మంది స్థానికులు,, పోలీసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు.. బాలేశ్వరలో అర్ధరాత్రి 500 యూనిట్లు రక్తం సేకరించగా మరో 900 యూనిట్ల రక్తం ఉందని వైద్యులు తెలిపారు.. రక్తదానం చేసేందుకు ప్రజలు ఇంకా తరలి వస్తున్నారని ఒడిస్సా ప్రభుత్వం వెల్లడించింది..ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులకు అవసరమైన సమయంలో రక్తదానం చేసిన ప్రజలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు కృతజ్ఞతలు తెలిపారు..క్లిష్ట సమయంలో స్వచ్ఛంద సేవకులు చేసిన రక్తం దానం మర్చిపోలేమంటూ ఒడిస్సా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే జెనా కృతజ్ఞతలు తెలిపారు..

Spread the love
venkat seelam

Recent Posts

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

9 hours ago

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…

9 hours ago

మే 2 నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం- జనరల్ అబ్జర్వర్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…

13 hours ago

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురు కాల్పులు-7 మావోయిస్టులు హతం

అమరావతి: ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హ‌త‌మ‌య్యారు.. నారాయ‌ణ్‌పూర్‌, కాంకేర్…

15 hours ago

ఎన్నికలు సజావుగా జరగేందుకు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలి-మిశ్రా

సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…

1 day ago

నియంత్రణ కోల్పోయిన అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌

అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…

1 day ago

This website uses cookies.