అమరావతి: మహారాష్ట్రలోని రాయఘడ్ జిల్లా హరిహరేశ్వర్ సముద్ర తీర ప్రాంతంలో గురువారం అనుమానాస్పద స్పీడ్ బోట్ ఒకటి తీవ్ర కలకలం సృష్టించింది.. సముంద్రంలో చాలా సేపటి నుంచి ఆ బోట్ తేలుతూ కనిపించడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు..సమాచారం అందుకున్న వెంటనే జిల్లా పోలీసులు సముద్రం వద్దకు చేరుకున్న పోలీసులకు,,స్పీడ్ బోట్లో భారీ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. బోట్ లో AK-47 ఆసాల్ట్ రైఫిల్స్ తో పాటు క్యాట్రిడ్జిలు,ఇతర ఆయుధాలు లభ్యమయ్యాయి..ఈ సంఘటనతో రాయగడ్లో హైఅలెర్ట్ ప్రకటించారు..ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు,,ఈ స్పీడ్ బోట్ పై UKలో రిజిస్టర్ అయినట్లు కన్పిస్తుంది..ఇది యోమన్ నుంచి వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు..ఇందులో వ్యక్తులు ఎవ్వరు పట్టుబడలేదు..ఈ స్పీడ్ బోట్ ఎవరికి సంబంధించింది ? ఎలా వచ్చింది? ఆయుధాలు ఎవరి కోసం తరలించారన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
This website uses cookies.