అమరావతి: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ సోమవారం వరుసగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు.హెలీప్యాడ్ గ్రౌండ్స్ లో గుజరాత్ 18వ సీ.ఎంగా భూపేంద్ర పటేల్ తో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ,,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,బీజెపీ పాలిత రాష్ట్రలకు చెందిన పలువురు ముఖ్యమంత్రిలు హాజరుయ్యారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్…
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
This website uses cookies.