హైదరాబాద్: కామెడీ షోలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని మునావర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో,,శనివారం ఫారుఖీ షోను అడ్డుకుంటామనడం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు..దింతో పోలీసులు శుక్రవారం రాజాసింగ్ ను అరెస్ట్ చేసి,,లాలాగూడ పోలీస్స్టేషన్కు తరలించారు..మంత్రి కేటీఆర్ ఆహ్వానం మేరకే మునావర్ హైదరాబాద్ వస్తున్నారు..మునావర్ ఫారుఖీ స్టాండప్ కామెడీ షో రేపు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్లోని శిల్పకళావేదికలో మునావర్ ఫారుఖీ షో నిర్వహించనున్నారు.. బుక్ మైషోలో మొత్తం టికెట్లను నిర్వాహకులు విక్రయించారు.. వేదికను తగలబెడతామని ఇప్పటికే బీజేవైఎం, రాజాసింగ్ హెచ్చరించారు. దీంతో మునావర్ ఫారుఖీ కామెడీ షోపై ఉత్కంఠ కొనసాగుతోంది..ఇప్పటివరకు అడ్వాన్స్ అమౌంట్ నిర్వాహకులు చెల్లించలేదు..హైదరాబాద్లో ఫారుఖీ షోకు అనుమతి ఇవ్వొద్దంటూ బీజేవైఎం నేతలు డీజీపీని సైతం కలిశారు.. అయినప్పటికి ఈ షోకు అనుమతి లభించింది..ఇక రేపే షో జరగనుండటంతో తెలంగాణలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. కర్ణాటక సర్కార్ మునావర్ షోను ఇప్పటికే బ్యాన్ చేసింది..
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.