అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో రెండు వికెట్లు పడ్డాయి. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఈ స్కామ్ లో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో…
నెల్లూరు: గత కొన్ని సంవత్సరాలుగా పౌరసరఫరాలశాఖ జరుగుతున్న కుంభకోణాలపై రాష్ట్రస్థాయి అధికారులు తీవ్రంగా పరిగణించడంతో,బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.ఈ స్కామ్ కు…
చిత్తూరు: విద్యార్థులకు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారనే విశ్వనీయ సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా, ఆరుగురు సభ్యుల ముఠాను చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.పోలీసులు…
అమరావతి: శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక, T20 వరల్డ్ కప్ 2022 ఆడటానికి వెళ్లి ఓ మహిళపై ఆఘాయిత్యానికి పాల్పపడ్డాడు అనే ఫిర్యాదుపై ఆస్ట్రేలియాలో అరెస్ట్ అయ్యాడు.T20…
అమరావతి: కర్ణాటకలో రాష్ట్రంలోని మాజీ ఇంటెలిజెన్స్ అధికారిని గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఆర్కే కులకర్ణ( 82) ఏళ్ల మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో…
విరువూరు.. నెల్లూరు: అనుమానం పెనుభూతంగా మారితే పర్యావసనలు దారుణంగా వుంటాయి అనేందుకు ఎన్నో ఘటనలు ఉదహరణలు...ఈ నేపధ్యంలో నెల్లూరుజిల్లా,పొదలకూరు మండలం,విరువూరు గ్రామంలో చోటు చేసుకుంది..సి.ఐ తెలిపిన వివరాల…
అమరావతి: పంజాబ్లోని అమృత్సర్లో శుక్రవారం ఉదయం శివనేత నేత సుధీర్ సూరి హత్యకు గురయ్యారు. గోపాల్ టెంపుల్ సమీపంలోని మజీతా రోడ్డు వద్ద గుర్తుతెలియని వ్యక్తి సుధీర్పై…
అమరావతి: మధ్యప్రదేశ్ లో శుక్రవారం వేకువ జామున 2 గంటల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది ఘటన స్థలంలోనే మరణించారు.బేతుల్ జిల్లాలోని ఝల్లార్…
క్యాన్సిల్ చేసిన చెక్కులను కూడా డ్రా.. నెల్లూరు: జిల్లా పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో జరిగిన నిధుల దుర్వినియోగం పై ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ద్వారా సమగ్ర దర్యాప్తుకై…
అమరావతి: గుజరాత్, మోర్బి జిల్లాలోని మచ్చ నదిపై కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం ఒక్క సారిగా కుప్పకూలడంతో, దాదాపు 40 మంది మృతిచెందినట్లు సమాచారం అందుతుందని, మృతుల…
This website uses cookies.