అమరావతి: సుప్రీంకోర్టు ఆదేశాలతో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రస్తుతం విచారణ చేస్తున్న సీబీఐ బృందం మొత్తాన్ని ఉన్నతాధికారులు మార్చేశారు..ఈ మేరకు మార్చి 29వ తేదీ బుధవారం…
అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు,నిధుల మళ్లింపు కేసులో ఏపీ సీఐడీ,మార్గదర్శి ఎం.డీ చెరుకూరి.శైలాకిరణ్ కు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో A1గా…
అమరావతి: కడపజిల్లా పులివెందులలో మంగళవారం చోటు చేసుకున్న కాల్పుల సంఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా.. మరొకరు మృతి చెందారు..వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భరత్ కుమార్…
అమరావతి: కర్ణాటక చన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే మాదాల్.విరూపాక్షప్ప చైర్మన్గా ఉన్న కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్కు సంబంధించిన లంచం కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు..సోమవారం…
అమరావతి: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సోమవారం విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం,, సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది..విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందని సీబీఐని…
అమరావతి: తమిళనాడులో భారతీయజనతా పార్టీ రోజు రోజుకు పుంజుకుంటున్న నేపధ్యంలో క్రీయశీలకంగా వ్యవహరిస్తున్న నాయకులను,కిరాతకపు మూకలు కడతేర్చుతున్నాయి..ఈ నేపధ్యంలో పుదుచ్చేరిలోని విలియనూర్ లో సీనియర్ బీజేపీ లీడర్…
అమరావతి: 2019లో ప్రధాన మంత్రి “మోడీ” ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయుకుడు రాహుల్ గాంధీకి, గుజరాత్ లోని సూరత్ కోర్టు నేడు రెండేళ్ల జైలు…
అమరావతి: నూతన తెలుగు సంవత్సరాది నాడు తమిళనాడు ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది..కాంచీపురం జిల్లా కురువిమలైలోని వరాలతోట్ ప్రాంతంలో ‘నరేంద్రన్ ఫైర్ వర్క్స్’ అనే ప్రైవేట్…
అమరావతి: ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దేహాత్ ప్రాంతంలోని హర్మౌ బంజారాడేరా గ్రామంలో ఓ ఇంటిలో మంటలు చెలరేగడంతో ఐదుగురు సజీవదహనం…
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితకు ఈడీ నోటీసులు జారీచేసింది..విచారణ కోసం కవిత గురువారం ఢిల్లీ రావాలని నోటీసులో పేర్కొంది..సౌత్ గ్రూపులో…
This website uses cookies.