DISTRICTS

చిత్తూరు,తిరుపతిలో విద్యార్దులకు డ్రగ్స్ విక్రయిస్తున్న 6 వ్యక్తులు ఆరెస్ట్

చిత్తూరు: విద్యార్థులకు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారనే విశ్వనీయ సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా, ఆరుగురు సభ్యుల ముఠాను చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.పోలీసులు…

1 year ago

పినాకిని గాంధీ ఆశ్రమం అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేస్తాం-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

నెల్లూరు: పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమాన్ని స్వదేశీ దర్శన్, ప్రసాద్-వారసత్వ ప్రదేశాల అభివృద్ధి అనే రెండు పథకాలు ఉన్నాయని వాటిలో ఏది వీలైతే అది వర్తించేలా కృషి…

1 year ago

ప్రతి ఒక్కరూ ఒక మొక్కను తప్పనిసరిగా నాటాలి-కలెక్టర్

నెల్లూరు: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను తప్పనిసరిగా నాటాలని జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం నరసింహకొండ శ్రీ వేదగిరి…

1 year ago

కాప్స్ రాక్స్ ఆధ్వర్యంలో కార్తీక మాస వనమహోత్సవం

నెల్లూరు: కాప్స్ రాక్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నెల్లూరుజిల్లాలోని బలిజ బంధువుల కోసం కార్తీక మాస వనభోజనన కార్యక్రమం ఆదివారం(6వ తేది) నిర్వహించడం జరుగుతుందని సంస్థ సభ్యుడు…

2 years ago

ఆదర్శ హరిత నగరంగా తీర్చిదిద్దుదాం-మేయర్,కమీషనర్

నెల్లూరు: నగర వ్యాప్తంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణతో ఆదర్శ నెల్లూరు హరిత నగరాన్ని తీర్చిదిద్దుదామని నగర పాలక సంస్థ మేయర్ స్రవంతి,కమీషనర్ హరిత పేర్కొన్నారు.హరిత నగరాలు…

2 years ago

అనుమానం పెనుభూతం-భార్యను కడతేర్చిన భర్త||nellore news

విరువూరు.. నెల్లూరు: అనుమానం పెనుభూతంగా మారితే పర్యావసనలు దారుణంగా వుంటాయి అనేందుకు ఎన్నో ఘటనలు ఉదహరణలు...ఈ నేపధ్యంలో నెల్లూరుజిల్లా,పొదలకూరు మండలం,విరువూరు గ్రామంలో చోటు చేసుకుంది..సి.ఐ తెలిపిన వివరాల…

2 years ago

సివిల్ సప్లయ్స్ లో 32 మంది ఉద్యోగులు-రూ.40 కోట్లు దుర్వినియోగం-జాయింట్ కలెక్టర్

క్యాన్సిల్ చేసిన చెక్కులను కూడా డ్రా.. నెల్లూరు: జిల్లా పౌర సరఫరాల సంస్థ కార్యాలయంలో జరిగిన నిధుల దుర్వినియోగం పై ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల ద్వారా సమగ్ర దర్యాప్తుకై…

2 years ago

ఉత్తరాంధ్రలో దోపిడీనీ ప్రశ్నించినందుకు అయ్యన్నపై వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టింది-సోమిరెడ్డి

నెల్లూరు: రెండు సెంట్లు భూమిని ఆక్రమించినందుకు అయ్యన్నను అరెస్ట్ చేస్తే, 200 ఎకరాలు ఆక్రమించిన వైఎస్ కుటుంబాన్ని ఏం చేయాలి,,175 కి 175 సీట్లు ఓడిపోతున్నామన్న ఫ్రస్టేషన్లో…

2 years ago

ఈనెల 15 నుంచి 29 వరకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

దళారులను నమ్మవద్దు.. తిరుపతి: తమిళనాడు వెల్లూరు జిల్లా కేంద్రం క్రీడా ప్రాంగణంలో ఈనెల 15 నుంచి 29 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు రిక్రూటింగ్ ఆఫీస్…

2 years ago

అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తొంది-మంత్రి కాకాణి

జడ్పీ సర్వసభ్య సమావేశం.. నెల్లూరు: జిల్లా పరిషత్ సమావేశాలు కేవలం మొక్కుబడిగా కాకుండా, ఫలప్రదంగా జరిగేందుకు అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని, సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను…

2 years ago

This website uses cookies.