DISTRICTS

నేడు డిగ్రీలు పొందిన విద్యార్థులు దేశ సేవలో బాగస్వాములు కావాలి- రాష్ట్ర గవర్నర్

తిరుపతి: భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థ ప్రపంచంలో రెండవ అతి పెద్దదిగా ఉందని, అత్యాధునిక పరిజ్ఞానం, అత్యంత నైపుణ్యం కలిగిన మానవ శక్తిని అందించడం మన లక్ష్యం…

2 years ago

అమరావతికి మద్దతుగా సింహపురి వాణి రాష్ట్రమంతా వినిపించేలా సభ-సోమిరెడ్డి

నెల్లూరు: రాజధానిగా అమరావతి ఎంపిక ఏకగ్రీవ నిర్ణయం..అప్పట్లో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రతిపాదిస్తే వైసీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ నేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని టీడీపీ పొలిట్…

2 years ago

V.R.Law collegeలో లెక్చరర్ పై మాజీ విద్యార్ది దాడి

నెల్లూరు: గత కొన్ని సంవత్సరాల నుంచి V.R.Law collegeలో టన్నుల కొద్ది అవకతవకలు జరుగుతున్నాయి  అనే ఆరోపణలు వున్నాయి.ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న…

2 years ago

పేదలకు అత్యాధునిక వైద్య సేవలే లక్ష్యం- ఎమ్మేల్యే అనిల్

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని పేద ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా "పట్టణ ఆరోగ్య కేంద్రాల" నిర్మాణం జరుగుతోందని సిటీ ఎమ్మేల్యే అనిల్…

2 years ago

రూ.40 కోట్ల సివిల్ సప్లయ్స్ స్కాంలో నిందితుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు

నెల్లూరు: గత కొన్ని సంవత్సరాలుగా పౌరసరఫరాలశాఖ జరుగుతున్న కుంభకోణాలపై రాష్ట్రస్థాయి అధికారులు తీవ్రంగా పరిగణించడంతో,బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.ఈ స్కామ్ కు…

2 years ago

నేటినుంచి ఓటర్ల అభ్యంతరాల స్వీకరణ-కమిషనర్ శ్రీమతి హరిత

నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, మార్పు చేర్పుల వివరాలను నేటి నుంచి డిసెంబర్ నెల 8వ తేదీ వరకు చేపట్టనున్నామని…

2 years ago

మహా కార్తీక దీపోత్సవం సందర్బంగా భక్తులతో నిండిపోయిన గణేష్ ఘాట్

నెల్లూరు: కార్తీక మాసం సందర్బంగా నెల్లూరు రూరల్ ప్రాంతంలోని ఇరుకళపరమేశ్వరీ దేవాస్థానం వద్ద వున్న గణేష్ ఘాట్,మహా కార్తీక దీపోత్సవం కార్యక్రమంతో వేల సంఖ్యలో భక్తులతో పూర్ణమైంది.సోమవారం…

2 years ago

గ్రామదేవతలను ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లే-గరికపాటి నరసింహారావు

నెల్లూరు: దేశ ప్రజల శాంతి, సుఖ,  సంతోషాల కోసమై సాంస్కృతిక శాఖ ద్వారా దేశంలోని వివిధ దేవాలయాలను, పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నామని, ప్రజలలో ఆధ్యాత్మిక భావం పెంపొందించేందుకు…

2 years ago

చిత్తూరు,తిరుపతిలో విద్యార్దులకు డ్రగ్స్ విక్రయిస్తున్న 6 వ్యక్తులు ఆరెస్ట్

చిత్తూరు: విద్యార్థులకు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారనే విశ్వనీయ సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా, ఆరుగురు సభ్యుల ముఠాను చిత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.పోలీసులు…

2 years ago

పినాకిని గాంధీ ఆశ్రమం అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేస్తాం-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

నెల్లూరు: పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమాన్ని స్వదేశీ దర్శన్, ప్రసాద్-వారసత్వ ప్రదేశాల అభివృద్ధి అనే రెండు పథకాలు ఉన్నాయని వాటిలో ఏది వీలైతే అది వర్తించేలా కృషి…

2 years ago

This website uses cookies.