INTERNATIONAL

అదృష్టం సెమీఫైనల్స్ కి చేర్చిన-ఫైనల్స్ లో పరాజయంపాలైన పాక్

T20 వరల్డ్ కప్ 2022.. అమరావతి: లీగ్ దశలోనే ఇంటి ముఖం పటాల్సిన పాక్ జట్టుకు అనుకొని ఆవకాశం రావడంతో,ఫైనల్స్ కు చేరుకుంది.ఫైనల్స్ లో ఇంగ్లడ్ చేతిలో…

1 year ago

ఐసీసీ ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్‌గా జై షా ఎన్నిక

ఐసీసీ ఛైర్మన్ గా గ్రెగ్.. అమరావతి: ఐసీసీ బోర్డుకు ఆర్దికంగా దన్నుగా నిలుస్తున్న బిసీసీఐను కీలకపదవి వరించింది. ఐసీసీ బోర్డులో కీలకమైన ఫైనాన్స్ అండ్ కమర్షియల్ అఫైర్స్…

1 year ago

మాల్దీవుల్లో ఘోర అగ్ని ప్రమాదం-9 మంది భారతీయులు మృతి

అమరావతి: మాల్దీవుల దేశ రాజధాని మాలేలోని ఓ బిల్డింగ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 10 మంది విదేశీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు పేర్కొన్నారు.మాలేలోని…

1 year ago

నీరవ్ మోదీని భారత్ కు అప్పగించేందుకు యుకే కోర్టు లైన్ క్లియర్

అమరావతి: ఎట్టకేలకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు తీసుకుని వచ్చేందుకు దాదాపు లైన్ క్లియర్ అయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను రూ.11 వేల కోట్ల…

1 year ago

శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక రేప్ కేసులో అరెస్ట్

అమరావతి: శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలక, T20 వరల్డ్ కప్ 2022 ఆడటానికి వెళ్లి ఓ మహిళపై ఆఘాయిత్యానికి పాల్పపడ్డాడు అనే ఫిర్యాదుపై ఆస్ట్రేలియాలో అరెస్ట్ అయ్యాడు.T20…

1 year ago

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు

అమరావతి: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన ర్యాలీలో గుర్తు తెలియని వ్యక్తులు అయన ప్రయాణిస్తున్న కంటైనర్ పై కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్…

1 year ago

చైనా యుద్ధ నౌకలకు శ్రీలంక రహస్యంగా ఇంధనం నింపడంపై మండిపడిన భారత్

అమరావతి: చైనా యుద్ధ నౌకలకు శ్రీలంక రహస్యంగా ఇంధనాన్ని నింపండపై భారత్‌, శ్రీలంకపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీలంక పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సయమంలో భారత్…

1 year ago

ప్రధాని నరేంద్ర మోదీతో,బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్ సమావేశం

అమరావతి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బ్రిటన్‌ నూతన ప్రధాని రిషి సునాక్ భేటీ ఖరారైంది. ఇండోనేషియాలోని బాలి  వేదికగా నవంబర్‌లో జరగనున్న G-20 లీడర్‌షిప్ సమ్మిట్‌లో…

1 year ago

ట్విట్టర్ CEO పరాగ్ అగర్వాల్‌ తొలగించిన ఎలన్ మస్క్

కొనుగోలు వ్యవహారం పూర్తి.. అమరావతి: ఎదుటి వ్యక్తులతో మాట్లడితే,తనకు ఎంత లాభం అని ఆలోచించే టెస్లా కార్ల సీఈవో ఎలన్ మస్క్, ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం పూర్తిచేశాడని…

1 year ago

మోడీ దేశభక్తుడు,అన్ని రంగాల్లో భారత్ శక్తివంతంగా రూపుదిద్దుకుంది-పుతిన్

అమరావతి: ప్రపంచ దేశాలు ప్రస్తుతం వివిధ రకాలైన ఆర్దిక సమస్యలను ఎదుర్కొంటున్నయని,,అయితే భారత ప్రధాని మోడీ ముందు చూపుతో తీసుకున్న చర్యలు భేషుగా వున్నయంటూ రష్యా అధ్యక్షుడు…

1 year ago

This website uses cookies.