NATIONAL

లోక్ సభలో టియర్ గ్యాస్ ను వదిలిన ఆగంతకులు

అమరావతి: లోక్ సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు అగంతకులు సభలోకి దూకి టియర్ గ్యాస్ ను వదిలారు..రాజ్యాంగాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు..…

5 months ago

రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ

అమరావతి: బీజెపీ అధిష్టానం రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ పేరును ఖరారు చేసింది.. మంగళవారం జైపూర్ లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం అనంతరం భారతీయ…

5 months ago

జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వులు సమర్ధనీమే-సుప్రీం

అమరావతి: జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీం కోర్టు సోమవారం స్పష్టమైన తీర్పు వెలువరించింది..జమ్మూకశ్మీర్ కు ఉన్న ప్రత్యేక హోదాను…

5 months ago

రాజకీయ వారసుడిని ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి

అమరావతి: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,, బీఎస్పీ అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడిని ప్రకటించారు.. అదివారం జరిగిన పార్టీ కీలక సమావేశంలో తన మేనల్లుడు ఆకాశ్…

5 months ago

చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్ సాయ్ ఎంపిక

అమరావతి: ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజెపీ విజయం సాధించిన 3 రాష్ట్రల్లో ముఖ్యమంత్రి అభ్యర్దిపై బీజెపీ అధిష్టానం సుధీర్ఘగా కసరత్తు చేసింది.. చత్తీస్ ఘడ్ సీఎంగా విష్ణుదేవ్…

5 months ago

బయటపడుతున్న వందల కోట్ల రూపాయల కట్టలు-కాంగ్రెస్ ఎం.పీకి లింకులు

అమరావతిం గత బుధవారం ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని డిస్టిలరీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దాడులు నిర్వహించడంతో నగదు గుట్టలు వెలుగులోకి…

5 months ago

I.S.I.S తో సంబంధాల వున్న వ్యక్తుల కుట్రను ఛేదించిన జాతీయ దర్యాప్తు సంస్థ

దేశవ్యాప్తంగా 41 ప్రాంతాల్లో.. అమరావతి: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద కుట్ర కేసులో మహారాష్ట్ర,,కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో శనివారం NIA అధికారుల బృందాలు ఏకకాలంలో ఆకస్మిక దాడులు జరిపాయి..…

5 months ago

ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రంప్రభుత్వం

అమరావతి: వచ్చే సంవత్సరం మార్చి వరకు ఉల్లిపాయల ఎగుమతులపై కేంద్రంప్రభుత్వం నిషేధం విధించింది.. దేశప్రజలకు ఉల్లిపాయలు అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపు చేసేందుకు ఈ నిర్ణయం…

5 months ago

ఆసుపత్రులు,విద్యాసంస్థల్లో UPI చెల్లింపు పరిధిని పెంచిన ఆర్బీఐ

అమరావతి: దేశంలో UPI లావాదేవీలను ప్రోత్సహించేందుకు (RBI) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది..UPI చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ మొదటి…

5 months ago

పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మనదే,24 అసెంబ్లీ సీట్లు రిజర్వ్-అమిత్ షా

అమరావతి: జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ), జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లులను లోక్ సభలో ఆమోదం కోసం ప్రవేశ పెట్టడడం జరిగిందని అమిత్ షా వెల్లడించారు..బుధవారం జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ…

5 months ago

This website uses cookies.