NATIONAL

భవిష్యత్ తరాల కోసం నూతన విద్యా విధానం-ప్రధాని మోదీ

అమరావతి: నూతన జాతీయ విద్యా విధానం (NEP) ద్వారా దేశంలో దూరదృష్టిగల, భావి కాల లక్షణాలున్న విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు..…

1 year ago

ICICI మాజీ CEO చందాకొచ్చార్,ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను అరెస్ట్ చేసిన CBI

అమరావతి: వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు మోసపూరితంగా రుణాలు మంజూరు చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ICICI మాజీ CEO చందాకొచ్చార్,, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను…

1 year ago

SBI Bankకు సొరంగం త్రవ్వి రూ.కోటి విలువై బంగారం పట్టుకెళ్లిన దొంగలు

అమరావతి: ఉత్తర ప్రదేశ్‌లో బ్యాంకులోకి సొరంగం ద్వారా ప్రవేశించి రూ.కోటి విలువైన బంగారం ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్, కాన్పూర్‌లోని SBI Bank భానూతి బ్రాంచ్…

1 year ago

ఆర్మీ ట్రక్కు లోయలో పడిన ఘటనలో 16 మంది సైనికులు మృతి

అమరావతి: భారత్-చైనా సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది..ఆర్మీ ట్రక్కు లోయలో పడిన ఘటనలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనా సరిహద్దును ఆనుకుని…

1 year ago

నేపాల్ సెంట్రల్ జైలు నుంచి విడుదల అయిన చార్లెస్ శోభరాజ్

అమరావతి: ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ నేపాల్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాడు. అతని వయసును దృష్టిలో పెట్టుకుని విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశించడంతో,,శుక్రవారం…

1 year ago

భారత్ లో 98 శాతం మందిలో సహజ రోగనిరోధక శక్తి-ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్

అమరావతి: భారత్ లో 98 శాతం మందిలో కోవిడ్‌-19ను ఎదుర్కొనే సహజ రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందిందని, ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ వెల్లడించారు.. చైనాలో…

1 year ago

జీనోమ్ సీక్వెన్సింగ్‌తో పాటు టెస్టులపై శ్రద్ధ పెంచాలి-ప్రధాని మోదీ

అమరావతి: కరోనా-19 కొత్త వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పెరుగుతున్న నేపధ్యంలో,తాజా పరిస్థితిపై - ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర…

1 year ago

బూటకపు మెసేజ్ లను నమ్మెద్దు-మన్‌సుఖ్ మాండవీయ

అమరావతి: కోవిడ్ మళ్లీ విజృంభిస్తోందన్న వార్తల వస్తున్న నేపథ్యంలో,,ప్రజల్లో ఆపోహలు సృష్టించేందుకు కొంత మంది పనికట్టుకుని ఓ వాట్సాప్ మెసేజ్ ని సర్కూలేట్ చేస్తున్నారు. ఒమిక్రాన్ సబ్…

1 year ago

సరిహద్దుల వద్ద గరుడ కమాండోలను మోహరించిన భారత్

అమరావతి: నక్కజిత్తుల డ్రాగన్ దేశంకు తగిన బుద్ది చెప్పెందుకు,,చైనీస్‌ పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (PLA) తో ప్రతిష్టంభన నేపధ్యంలో తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC)…

1 year ago

కేదారేశ్వరుని క్షేత్రం రక్షణకు ఐటీబీపీ జవాన్లు

అమరావతి: హిమగిరిల్లో కొలువై వున్న కేదార్‌నాథుడి పేరు తలుచుకుంటేనే ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.. సంవత్సరంలో 6 నెలలు గుడి తీసివుంటే,,మరో 6 నెలలు మూసి ఉండే ప్రసిద్ధ…

1 year ago

This website uses cookies.