NATIONAL

ఉగ్రదాడులు జరిగేవరకు ఎదురుచూడటం కాదు-వారిని వెంబడించి మట్టుపెట్టాలి-ప్రధాని మోదీ

అమరావతి: ఉగ్రదాడులు జరిగేవరకు ఎదురుచూడటం సరికాదని,మనమే వారిని వెంబడించి మట్టుపెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు.ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించే వరకూ తమ ప్రభుత్వం విశ్రాంతి తీసుకోబోదని స్పష్టం…

1 year ago

అఫ్తాబ్‌కు నార్కో అనాలసిస్ టెస్ట్ కు అనుమతి ఇచ్చిన కోర్టు

అమరావతి: తన ప్రియురాలు శ్రద్ధాను అతి కిరాతకంగా చంపి ముక్కలు చేసిన అఫ్తాబ్‌కు ఢిల్లీ కోర్టు షాక్ ఇస్తూ,శ్రద్దా వాకర్ హత్య కేసులో మరిన్ని నిజాలు రాబట్టేందుకు…

1 year ago

స్వల్ప అస్వస్థతకు గురైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

అమరావతి: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం స్వల్ప అస్వస్థతకు లోనైయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని శివ మందిర్ నుంచి సేవక్…

1 year ago

800 కోట్లకు చేరుకున్న ప్రపంచ జనాభా-ప్రస్తుతం భారతదేశం జనాభా 141.2 కోట్లు

అమరావతి: ప్రపంచ జనాభా మంగళవారం నాటికి 800 కోట్లు దాటిందని,ఇది మానవాళి చారిత్రలో ఒక మైలురాయి అని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. వైద్యం,పోషణ, వ్యక్తిగత శుభ్రతతో సహా అనేక…

1 year ago

2022 జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించిన కేంద్రం

అమరావతి: జాతీయ క్రీడా అవార్డుల 2022ను కేంద్రం ప్రకటించింది.అంతర్జాతీయ వేదికలపై తమ ప్రతిభతో జాతీయ మువ్వనేల జెండాను రెపరెపలాడించిన భారత క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా…

1 year ago

మత మార్పిళ్లపై సుప్రీం హెచ్చరిక, రంగంలోకి దిగాలని కేంద్రానికి ఆదేశం

అమరావతి: మోసపూరితంగా జరుగుతున్న మతమార్పిడులపై సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. బలవంతపు మత మార్పిడులను అడ్డుకోకపోతే సమాజంలో అత్యంత తీవ్రమైన పరిస్థితులు పెచ్చరిల్లే అవకాశం వుందని జస్టిస్.ఎం.ఆర్.షా,,జస్టిస్.హిమాకోహ్లితో కూడిన…

1 year ago

ఐరన్ మెన్ 70.3 ఈవెంట్ ను ప్రారంభించిన గోవా సీఎం ప్రమోద్ సావంత్

అమరావతి: గోవాలోని పనాజీలో ఐరన్ మెన్ స్పోర్ట్స్ ఈవెంట్ ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. ఈవెంట్ లో 33 దేశాల నుంచి 1450 మంది…

1 year ago

ఓటు హక్కును వినియోగించుకున్న 105 ఏళ్ల వృద్ధురాలు

అమరావతిం హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలోని చురాలో తొలి తరం 105 ఏళ్ల వృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చురా అసెంబ్లీ నియోజకవర్గంలోని లధన్ పోలింగ్…

1 year ago

సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ జిమ్ చేస్తు ఆకస్మిక మృతి

అమరావతి: బాలీవుడ్ టీవీ నటుడు ఆనంద్ వీర్ సూర్యవంశీ(46) శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలి మరణించాడు.వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆతను…

1 year ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో రెండు వికెట్లు

అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో రెండు వికెట్లు పడ్డాయి. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఈ స్కామ్ లో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో…

1 year ago

This website uses cookies.