NATIONAL

3వ వందేభారత్ స్పీడ్ ట్రైన్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

అమరావతి: దేశంలో 3వ వందేభారత్ స్పీడ్ ట్రైన్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్బంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ చెన్నైలోని ICF లో…

2 years ago

మహిళలందరికీ అబార్షన్‌ను ఎంచుకునే హక్కు ఉంది-సుప్రీంకోర్టు

అమరావతి: మహిళలందరికీ అబార్షన్‌ను ఎంచుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఒక మహిళ యొక్క వైవాహిక స్థితి,అవాంఛిత గర్భాన్ని తొలగించే హక్కును తొలగించడం సాధ్యం కాదని…

2 years ago

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా అనిల్ చౌహాన్‌ నియమకం

అమరావతి: రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్‌ను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS)గా కేంద్రం నియమించింది. బిపిన్ రావత్ ఆకాల మరణం తరువాత సైనిక అత్యున్నత…

2 years ago

డిశంబరు వరకు ఫ్రీ రేషన్ బియ్యం-ఉద్యొగులకు 4 శాతం డిఏ పెంపు

అమరావతి: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన క్రింద కేంద్రం అందస్తున్న ఫ్రీ రేషన్ బయ్యంను మరో 3 నెలలు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.…

2 years ago

“లతా మంగేష్కర్ చౌక్” ను ఏర్పాటు చేసిన సీ.ఎం యోగీ

అమరావతి: వెండితెర నేపధ్యగాయాని లతా మంగేష్కర్ కు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నివాళి అర్పించింది. ఆమె 93వ జయంతి సందర్భంగా యోగి ప్రభుత్వం, లతా మంగేష్కర్…

2 years ago

పీఎఫ్ఐ  దాని అనుబంధ సంస్థలపై 5 సంవత్సరాల పాటు నిషేధం విధించిన కేంద్ర హోంశాఖ

అమరావతి: దేశంలో ఉగ్రవాద చర్యలను ప్రొత్సహిస్తున్న పీఎఫ్ఐ  దాని అనుబంధ సంస్థలపై 5 సంవత్సరాల పాటు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది.(…

2 years ago

దసరా ఉత్సవాల్లో భారీ హింసకు PFI కుట్ర

అమరావతి: దసరా ఉత్సవాల్లో భారీ హింసకు PFI కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల దర్యాప్తులో బయటపడింది. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన విషయం వెలుగులోకి వచ్చిన…

2 years ago

సుప్రీం కోర్టులో జరిగే కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం

అమరావతి: సుప్రీంకోర్టు జరిగే కేసు విచారణను మొదటిసారి యూట్యూబ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేశారు.మంగళవారం ఒకే రోజు మూడు కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశ…

2 years ago

భగత్‌సింగ్‌ పేరును చంఢీగఢ్‌ విమానాశ్రయానికి పెడుతున్నట్లు ప్రకటించిన ప్రధాని మోదీ

అమరావతి: చంఢీగడ్ విమానశ్రయానికి స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ పేరును చంఢీగఢ్‌ విమానాశ్రయానికి పెడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదివారం నిర్వహించిన మన్ కీ బాత్ ప్రసంగంలో స్వయంగా…

2 years ago

సీఎం ఆదేశాలతో బుల్డోజర్లతో వనతార రిసార్టును కూల్చేసిన అధికారులు

అమరావతి: అంకితా భండారి (19) హత్య కేసు విషయంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్రంగా స్పందించారు. వనతార రిసార్ట్‌ ను కూల్చేయాలని సీఎం ఆదేశించడంతో,అధికారులు…

2 years ago

This website uses cookies.