NATIONAL

ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉంటుందా ? సుప్రీమ్ కోర్టు

అమరావతి: ఎల‌క్టోర‌ల్ బాండ్లపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెలువ‌రించింది. రాజకీయ పార్టీలు,,ఎన్నికలు,,పార్టీల నిర్వహణ కోసం ప్ర‌వేశ‌పెట్టిన ఎల‌క్టోర‌ల్ బాండ్ల స్కీమ్‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉంటుందా లేదా అన్న పిటీష‌న్ల‌పై…

3 months ago

“యువ హిందూ వివాహిత మహిళలే” టార్గెట్”-సృతిఇరానీ

సందేశ్ ఖలీలో దారుణలు.. అమరావతి: తృణమూల్ కాంగ్రెస్ గూండాలు "యువ హిందూ వివాహిత మహిళలను" టార్గెట్ చేస్తున్నారని కేంద్ర మహిళ,,శిశు శాఖ మంత్రి సృతిఇరానీ అన్నారు..మీడియా సమావేశంలో…

3 months ago

నెల 13న ‘చలో ఢిల్లీ’ హై అలర్ట్‌ ప్రకటించిన ఢిల్లీలో పోలీసులు

అమరావతి: సమస్యల పరిష్కారం కోసం అన్నదాతలు ఈ నెల 13న ‘చలో ఢిల్లీ’ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హర్యానా, ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు.. ప్రజలు…

3 months ago

ఎన్ని రకల సవాళ్లైనా ఎదుర్కోవడం ఇష్టపడుతాను-ప్రధాని నరేంద్ర మోదీ

అమరావతి: లోక్ సభలో జరుగుతున్న బడ్జెట్ సెషన్ లో శనివారం అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది..చర్చలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ…

3 months ago

మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర్సింహారావుకుభార‌త‌ర‌త్న ప్రకటించిన కేంద్ర

అమరావతి: తెలుగు ముద్దుబిడ్డ‌ అయిన మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర్సింహారావుకు కేంద్రం ప్రభుత్వం భార‌త‌ర‌త్నను ప్ర‌క‌టించింది.. పీవీ న‌ర్సింహారావుతో పాటు మ‌రో మాజీ ప్ర‌ధాని చౌద‌రి చ‌ర‌ణ్‌సింగ్‌,,దేశానికి…

3 months ago

మీ పార్టీ ఆ 40 సీట్లును కాపాడుకోవాలని ప్రార్థిస్తున్నా-ప్రధాని మోదీ

బ్రిటీష్ కాలం నాటి బానిస భావజలం.. అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర…

3 months ago

సహజీవనంలో ఉండాలనుకునే వారు ప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే

అమరావతి: సహజీవనంలో ఉండాలనుకునే వారు, ఇప్పటికే ఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే ఇలాంటి నిబంధనలతో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు (UCC)ను ఉత్తరాఖండ్ అసెంబ్లీలో…

3 months ago

మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీని వరించిన భారతరత్న

అమరావతి: మాజీ ఉప ప్రధాని,, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీని దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న వరించింది.. శనివారం ఉదయం ఈ విషయాన్ని…

3 months ago

భారత్ రైస్ కే.జీ రూ.29కి విక్రయిస్తాం-కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా

అమరావతి: దేశంలోని మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది..వచ్చే వారం నుంచి రూ.29కే కిలో బియ్యాన్ని రిటైల్ మార్కెట్ లో విక్రయించనున్నట్లు కేంద్ర ఆహార కార్యదర్శి…

3 months ago

భారత ఆర్థిక వ్యవస్థలో మార్పులు-ప్రధాని మోదీ నాయకత్వంలోనే ఇది సాధ్యమైంది-సీతారామన్

అమరావతి: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…

3 months ago

This website uses cookies.