కొత్త కలెక్టర్లు,ఎస్పీలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన ఈసీ
అమరావతి: ఎన్నికల నిబంధనల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం,,శాంతి భద్రతలను విషయంలో విఫలం అయ్యరంటూ కేంద్ర ఎన్నికల కమీషన్ ఇటీవల రాష్ట్రంలో బదిలీ చేసిన అధికారుల స్థానాల్లో కొత్త అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది..
అధికారులు:- 1.కృష్ణా జిల్లా కలెక్టర్-డి.కె.బాలాజీ,,2.అనంతపురం కలెక్టర్-వి.వినోద్కుమార్,,3. తిరుపతి కలెక్టర్ – ప్రవీణ్కుమార్,,4.గుంటూరు ఐజీ-సర్వశ్రేష్ఠ త్రిపాఠి,,5.ప్రకాశం జిల్లా ఎస్పీ-సుమిత్ సునీల్,,6.పల్నాడు జిల్లా ఎస్పీ- బిందు మాధవ్,,7.చిత్తూరు ఎస్పీ-మణికంఠ చందోలు,,8.అనంతపురం ఎస్పీ- అమిత్ బర్దార్,,9.నెల్లూరు ఎస్పీ- ఆరిఫ్ హఫీజ్ లు గురువారం రాత్రి 8 గంటల్లోగా ఛార్జ్ తీసుకోవాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది.