వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా చేయలేమని అర్ధం అయిందని క్రికెటర్ అంబటి.రాయుడు అన్నారు.గురువారం జనసేన పార్టీ అభ్యర్ది మండలి.బుద్దప్రసాద్,ఎం.పీ అభ్యర్ది బాలశౌరి తరపున ప్రచారంలో పాల్గొన్నారు.వైసీపీలో వున్న ఎం.పీ,ఎమ్మేల్యే జగన్ కాలి క్రింద చెప్పులాంటి వాళ్లు అని,,జగన్ చెప్పులు ఎక్కడ వదిలితే అక్కడే వుండాలని జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.