దేవాభూమి ఉత్తరాఖండ్లో ఉపాధి ఆవకాశలు పెరుగుతున్నాయి-ప్రధాని మోదీ
అమరావతి: ఉత్తరాఖండ్లోని కొండ ప్రాంతలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం వల్ల, గతంలో జీవనోపాధి కోసం నగరాలకు వలస వెళ్లాల్సిన రాష్ట్ర యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అన్నారు. “ఇది దేశ యువతకు అపూర్వమైన అవకాశాల అమృత్ కాల్.” ఇక్కడ అసిస్టెంట్ టీచర్లకు అపాయింట్మెంట్ లెటర్స్ పంపిణీ చేసేందుకు రోజ్గార్ మేళాలో వర్చువల్ విధానంలో ప్రసంగిస్తు, ప్రధాన మంత్రి పై విదంగా వ్యాఖ్యనించారు. నూతన విద్యా విధానంతో యువతను నూతన శతాబ్దంలొ ఎదురైయే సవాళ్ల్ను ఎదుర్కొంనేందుకు సిద్ధం చేయడంలో ఉపాధ్యాయులు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. ఉపాధ్యాయులు సమాజంలో ఒక పెద్ద మార్పుకు ఒక మీడియం వాంటి వారని ప్రధాని అభివర్ణించారు.ఉత్తరాఖండ్లో మౌలిక సదుపాయల కల్పనలో బాగంగా డిజిటల్ టెక్నాలాజీ,రోడ్ల సౌకర్యలు కల్పించడంతో,ఉపాధి అవకాశలు పెరిగాయన్నారు.