హైదరాబాద్: ట్రిపుల్ ఐటీలో పరిస్థితులు అందరికీ తెలిసినవేనని,, సానుకూల దృక్పథంతో సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించానని గవర్నర్ తమిళి చెప్పారు..గవర్నర్ ఆదివారం ఉదయం బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకుని క్యాంపస్ మొత్త పరిశీలించారు..విద్యా బోధన, వసతి సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు..అలాగే హాస్టల్ గదులు, వాష్ రూంలను పరిశీలించారు..విద్యార్థులు హాస్టల్ సమస్యలతో పాటు అకాడమిక్ సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకుని వచ్చారు..అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ వద్ద గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ప్రోటోకాల్ ఎక్కడా అమలు కావడం లేదన్నారు..తాను ఒక తల్లిగా ఇక్కడికి వచ్చానని తెలిపారు.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వచ్చానని, ఆహారం విషయంలో విద్యార్దులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు..సెక్యూరిటీ సమస్యలతో అందరూ ఇబ్బందులు పడుతున్నారని, అధ్యాపకుల పోస్టులు భర్తీతో సహా నిర్ణత వ్యవధిలో,,ప్రణాళిక ప్రకారం సమస్యలను పరిష్కరించాలని, విలువలతో కూడిన విద్య, స్నేహపూర్వక వాతావరణం కలిపించాలని అధికారులకు సూచించినట్లు గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…
This website uses cookies.