అమరావతి: దేశంలో ఆహార ధాన్యాల నిల్వ సామర్థ్యాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్ర మంత్రివర్గం లక్ష కోట్ల రూపాయలతో కొత్త పథకానికి ఆమోదముద్ర వేసిందని,,ఈ పథకం కింద ప్రతి…
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం ఆవలో,అకాల వర్షాలతో పంటలు దెబ్బ తిన్న రైతాంగాన్ని పరామర్శించి, మొలకలు వచ్చిన ధాన్యాన్ని జనసేన పార్టీ…
నెల్లూరు: జిల్లాలో రెండో పంట రబీకి సంబంధించి సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలో 4.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు 46 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు జిల్లా…
నెల్లూరు: జిల్లాలో ఉద్యాన పంటలను మరింతగా ప్రోత్సహించి రైతులకు సుస్థిరమైన ఆదాయం అందేలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను( ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్) అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్…
అమరావతి: రైతులపై ఎరువుల భారం పడకుండా 2022 అక్టోబర్ 1వ తేదీ నుంచి 2023 మార్చి 31 వరకు రబీ సీజన్ లో ఎరువుల పై రాయితీని…
క్రాప్ సీజన్ కొంత ముందుకు-కలెక్టర్ నెల్లూరు: జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాల కింద ఆయకట్టుకు సంబందించి 2022-23 సంవత్సరం మొదటి పంటకు సాగునీరు అందించేందుకు ఆదివారం జరిగిన…
అమరావతి: రబీ పంటలను పండిస్తూన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ విధానపరమైన నిర్ణయం తీసుకుందని మంగళవారం…
సేంద్రీయ వ్యవసాయంపై.. హైదరాబాద్: రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకం అమలు కాకపోవడంవల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలువురు ఆదర్శ రైతులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా…
నెల్లూరు: ఇ-క్రాప్ పై రైతులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించి, పంట సీజన్ మొదలైన వెంటనే ప్రతి రైతు ఇ-క్రాప్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ…
నెల్లూరు: ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు-2022 పురస్కరించుకొని, రాస్ట్రంలో ఉభయ గోదావరి,నెల్లూరు జిల్లాలో వరదలలో సమయంలో అత్యుత్తమ సేవలు అందించిన జిల్లా అధికారులకు,సహాయ సిబ్బందికి రాస్ట్రంలోని వివిధ…
This website uses cookies.