NATIONAL

ఢిల్లీ హైకోర్టులో జైల్లో వున్న ఢిల్లీ సి.ఎం కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ

అమరావతి: ఢిల్లీ హైకోర్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది..ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాలు…

4 weeks ago

యూపీఐ ద్వారా బ్యాంకు ATMల వద్ద క్యాష్ డిపాజిట్,విత్ డ్రా-ఆర్బీఐ

అమరావతి: యూపీఐ ఆధారిత సేవలు అయిన Phonepe,,Gpay,,భారత్‌పే లాంటి మొబైల్ యాప్స్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్ చేసే సౌకర్యం త్వరలో అందుబాటులోకి వస్తుందని ఆర్బీఐ…

4 weeks ago

రెపో రేటును 6.5 శాతంగా కొన‌సాగిస్తున్నట్లు వెల్లడించిన RBI గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్

అమరావతి: భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంకు శుక్రవారం కీల‌కమైన రెపో రేటును మార్చలేదు.. రెపో రేటును 6.5 శాతంగా కొన‌సాగిస్తున్నట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.. రెపో…

4 weeks ago

విదేశీ విరాళాల సేకరణలో నిబంధనలు ఉల్లఘించిన NGOs లైసెన్సులు రద్దు

అమరావతి: విదేశాల నుంచి భారీ స్థాయిలో విరాళాలు పొందుతూ చట్టాలను ఉల్లంఘించారనే కారణంగా 5 స్వచ్ఛంద సంస్థల పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు…

1 month ago

జ్ఞానవాపి సముదాయంలోని వ్యాస్ బేస్‌మెంట్‌లో పూజలు చేసుకొవచ్చు-సుప్రీం

అమరావతి: కాశీలోని జ్ఞానవాపి సముదాయంలోని వ్యాస్ బేస్‌మెంట్‌లో పూజలు చేసుకునేందుకు వ్యతిరేకంగా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ విచారణలో సోమవారం సుప్రీం ధర్మాసనం ముందుకు వచ్చింది..మసీదు తరఫు…

1 month ago

ఏప్రిల్ 15 వరకు తీహార్ జైల్లో క్రేజీవాల్-జ్యూడీషిల్ కస్టడీ పొడిగించిన సుప్రీం

అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కాం,, మనీ లాండరింగ్ కేసులో నిందితుడు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు రోస్ అవెన్యూ కోర్టు…

1 month ago

జగన్ సీ.ఎం అన్న కారణంతో ట్రయల్ ఆలస్యం కాకూడదు-సుప్రీంకోర్టు

అమరావతి: జగన్‌ అక్రమాస్తుల కేసులో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలన్న ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది..ఈ క్రమంలో ట్రయల్‌ ఎందుకు జాప్యం…

1 month ago

‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన కోసం జరుగుతున్న ఎన్నికలు-ప్రధాని మోదీ

అమరావతి: మూడవసారి పాలన సాగించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని,,త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలు కేవలం ప్రభుత్వం ఏర్పాటు కోసం జరుగుతున్నవి కాదని,, 'వికసిత్ భారత్' లక్ష్యంగా…

1 month ago

రాష్ట్రపతి నుంచి భార‌త‌ర‌త్న‌ అవార్డు అందుకున్న పీ.వీ నరసింహరావు కుమారుడు ప్ర‌భాక‌ర్ రావు

అమరావతి: దేశంలో ప‌లు రంగాల్లో విశేష కృషి చేసిన భార‌త మాజీ ప్ర‌ధానులు పీవీ న‌ర‌సింహారావు,, చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్,, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు ఎల్‌కే అద్వానీ,,…

1 month ago

NIA డైరెక్టర్​ జనరల్​గా సందానంద్​ వసంత్ దాతె-ముంబయి 26/11 హీరో

అమరావతి: దేశంలో ఉగ్రవాదుల నుంచి ముప్పు పెరుగుతున్ననేపధ్యంలో,,ఉగ్రవాదులను ఎక్కడిక్కడ అరెస్టులు చేసి కటకటాల వెనక్కు నెట్టడంలో చురుగ్గ వ్యవహారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు కొత్త సారథిగా…

1 month ago

This website uses cookies.