1అమరావతి: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) సోమవారం ఉదయం మృతి చెందారు.వయస్సు రీత్యా వచ్చే ఆనారోగ్య సమస్యలతో గత కొన్ని రోజులగా…
అమరావతి: మీకు 5G స్మార్ట్ఫోన్ ఉన్నప్పటికీ, పలు ప్రాంతాలలో నెట్వర్క్ ను సజావుగా ఉపయోగించడానికి సరైన 5G బ్యాండ్ మద్దతు అవసరం అవుతుంది. 5G నెట్వర్క్కి సిగ్నల్స్…
అమరావతి: కర్ణాటక రాష్ట్రంలో బొమ్మై ప్రభుత్వం, ఓలా,,ఉబర్,,ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం విధించింది. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూల్ చేస్తున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో,, 3 రోజుల్లో…
అమరావతి: జమ్మూకశ్మీర్ను ఈ సంవత్సరం ఇప్పటి వరకు 1.62 కోట్ల మంది టూరిస్టులు విజిట్ చేసినట్లు జమ్మూకశ్మీర్ టూరిజం శాఖ అధికారి వెల్లడించారు. ఆర్టికల్ 370,35B ని…
ఢిల్లీ, పంజాబ్,హైదరాబాద్.... హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, పంజాబ్లోని 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. సదరు రాష్ట్రాల్లోని…
అమరావతి: Airtel దేశంలోని 8 నగరాల్లో 5G+ సేవలను ప్రారంభించింది. ఈ సేవలను వినియోగించుకునేందుకు ప్రస్తుతానికి సిమ్ కార్డు మార్చాల్సిన అవసరం లేదని, 5G ఫోన్ ఉంటే…
అమరావతి: కేరళలో బుధవారం ఆర్దరాత్రి సమయంలో పాలపక్కడ్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. తమిళనాడులోని ఊటీ వైపు విహారయాత్రకు వెళ్లుతున్న…
బాయ్కాట్ ఆదిపురుష్,బ్యాన్ ఆదిపురుష్.. హైదరాబాద్: ప్యాన్ ఇండియా మూవీగా సిద్దమౌవుతున్న ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ చిత్రం యూనిట్ విడుదల చేసింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్…
అమరావతి: రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ECE) ఎన్నికల మేనిఫెస్టోలలో పెట్టిన అంశాలను ఎలా నెరవేరుస్తారో చెప్పాలని మంగళవారం లేఖ రాసింది. దీనిపై తమకు కచ్చితమైన…
అమరావతి: గుజ్జర్లు, బకర్వాల్, పహారీ సామాజిక వర్గాలను త్వరలో ఎస్టీ జాబితాలో చేర్చుతామని,, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మంగళవారం జమ్ముకశ్మీర్ లో…
This website uses cookies.