రాష్ట్రంలో ముగ్గురు IPS అధికారులకు DGలుగా ప్రమోషన్

అమరావతి: రాష్ట్రంలో 3 IPS అధికారులకు ప్రమోషన్ లభించింది..పి.వి.సునీల్కుమార్ సహా 1993 బ్యాచ్ ఐపీఎస్ మహేష్ దీక్షిత్, అమిత్గార్గ్ లకు డీజీ ర్యాంకులు వచ్చాయి..ప్రస్తుతం ఏపీ సీఐడీ అదనపు డీజీగా ఉన్న పీవీ సునీల్ కుమార్ డీజీగా నియమితులయ్యారు. డీజీ ర్యాంకులో పి.వి.సునీల్కుమార్ సీఐడీ చీఫ్గా పనిచేయనున్నారు. మహేష్దీక్షిత్, అమిత్గార్గ్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం డిప్యుటేషన్లో ఉన్నారు..