AMARAVATHIPOLITICS

ఈశాన్యా రాష్ట్రాల్లో అభివృద్దికి పట్టం కట్టిన ఓటరు-అధికారం నిలబెట్టుకున్న బీజెపీ

అమరావతి: ఈశాన్యా రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి..త్రిపురలో భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారం నిలబెట్టుకుంది..బీజెపీని ఓడించేందుకు కాంగ్రెస్,కమ్యూనిస్టు పార్టీలు పొత్తులు కుదుర్చుకుని,ఎన్నికల బరిలో దిగినప్పటికి ఫలితం లేకపోయింది..త్రిపుర మొత్తం(60) ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన మేజిక్ ఫిగర్-31…బీజెపీ-33,,కాంగ్రెస్-14+,,టీ.ఎం.పీ-13,,ఇతరులు-0… మేఘాలయలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ ఏపార్టీకి రాలేదు..దింతో హాంగ్ అసెంబ్లీ ఏర్పాడే అవకాశం వుంది..మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ(NPP) అతి పెద్ద పార్టీగా అవతరించింది..సంగ్మా ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు పోన్ చేశారు..మేఘాలయ మొత్తం(60) ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన మేజిక్ ఫిగర్-31..బీజెపీ-3,, కాంగ్రెస్-5,,ఎన్.పీ.పీ-25,,యుడీపీ-11,,టీఎంసీ-5,,ఇతరులు-10…..నాగాలాండ్ మొత్తం(60) ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన మేజిక్ ఫిగర్-31… బీజెపీ-37+,,కాంగ్రెస్-0,,ఎన్.పీ.ఎఫ్-2,,,ఇతరులు-21…ఈశాన్య రాష్ట్రాల అభివృద్దిపై ప్రధాన మంత్రి ప్రత్యేక శ్రద్ద కనబర్చి,నిధులు మంజూరుతో పాటు అవి సక్రమంగా ఆమల్లోకి వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకోవడంతో అక్కడ ప్రజలు అభివృద్దికే పట్టం కడతారు అనేందుకు ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనం..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *