ఆమ్మవారికి మొక్కున్న భక్తులు ఉప్పును సమర్పిస్తారు..
సమయపుర శక్తి స్వరూపిణీ
అమరావతి: తల్లులందరికీ తల్లి, సమయపుర శక్తి స్వరూపిణీ, తన భక్తుల హృదయపూర్వక ప్రార్థనలను నెరవేర్చే చాలా శక్తివంతమైన దేవత. చాలా కొన్ని దేవాలయాలలో మాత్రమే, మీరు ఆలయ ప్రవేశ ద్వారం నుంచి ప్రధాన దేవతను చూడగలరు.అలాంటి దేవాలయల్లో మరియమ్మన్ దేవాలయం ఒకటి.. సమయపురం తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న ఒక పురాతన హిందూ దేవాలయం. ప్రధాన దేవత, సమయపురాతల్ లేదా మరియమ్మన్, అత్యున్నతమైన మాతృ దేవత దుర్గా లేక మహా కాళి లేదా ఆదిశక్తి వెలసిన పుణ్యక్షేత్రం..