NATIONAL

NATIONAL

ధిల్లీ ఎయిర్ పోర్టును ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సింధియా

అమరావతి: పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిథ్య సింధియా సోమవారం ఉదయం ధిల్లీ ఎయిర్ పోర్టులోని టెర్మినల్-3 ని ఆకస్మికంగా సందర్శించారు.ధిల్లీ విమానాశ్రయంలో వీపరితమైన ఆలస్యం జరుగుతున్న నేపద్యంలో

Read More
NATIONAL

గుజరాత్ 18వ సీ.ఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భూపేంద్ర పటేల్

అమరావతి: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ సోమవారం వరుసగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు.హెలీప్యాడ్ గ్రౌండ్స్ లో గుజరాత్ 18వ సీ.ఎంగా భూపేంద్ర పటేల్ తో

Read More
NATIONAL

6వ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మహారాష్ట్ర, నాగ్‌పూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకు స్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. నాగ్‌పూర్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్ పూర్ మధ్య

Read More
NATIONALPOLITICS

గుజరాత్‌ ఎన్నికల్లో చరిత్ర లిఖించిన బీజెపీ

అమరావతి: గుజరాత్‌ ఎన్నికల్లో చరిత్ర లిఖిస్తు బీజేపీ 7వ సారి అధికారాన్ని కైవసం చేసుకుంది.హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రజలు తమ సంప్రదాయాన్ని కొనసాగించారు. గత ఎన్నికల్లో బీజేపీని గెలిపించిన

Read More
NATIONALPOLITICS

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ విజయం

అమరావతి: ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ విజయం సాధించింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్ ఢిల్లీలోని 250 వార్డుల్లో 134 స్థానాల్లో ఆప్‌ అభ్యర్ధులు

Read More
NATIONAL

పిల్లల ఆధార్‌ అప్ డేట్ సేవాలు పూర్తిగా ఉచితం-యుఐడీఏఐ

అమరావతి: పిల్లల ఆధార్‌ అప్ డేట్ చేసేందుకు ఇప్పటి వరకు మీ సేవ కేంద్రాలు,యుఐడీఏఐ సూచించిన ఛార్జీలు కాకుండా, ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు

Read More
NATIONAL

ముగిసిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు-ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని మోదీ

అమరావతి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొంత సేపటి క్రిందట ముగిసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ పోలింగ్ లో బాగంగా  సోమవారం

Read More
NATIONAL

G-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం బాధ్యతగా భావిస్తున్నాం-జైశంకర్

అమరావతి: ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరుపొందిన  G-20 అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది.ఇటీవల ఇండోనేషియాలో జరిగిన G-20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్ కు బదిలీ చేశారు.

Read More
NATIONALPOLITICS

గుజరాత్ తొలి విడత ఎన్నికల్లో 65 శాతం పోలింగ్

అమరావతి: గుజరాత్ అసెంబ్లీ తొలి విడత ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ విడతలో దక్షిణ గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల్లో 19

Read More
NATIONAL

పాక్ ఆక్రమిత కశ్మీర్ ను సమయం వచ్చినప్పుడు వెనక్కు-రాజ్‌నాథ్ సింగ్

అమరావతి: పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ కు చెందినదని, సమయం వచ్చినప్పుడు తిరిగి తెచ్చుకుంటామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. బుధవారం ఓ

Read More