AMARAVATHITECHNOLOGY

మీడియం రేంజ్ ​మిస్సైల్​ పరీక్ష విజయవంతం

అమరావతి: వైజాగ్​లోని INS ​యుద్ధనౌక నుంచి ఇండియన్​ నేవీ.. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ ​మిస్సైల్​ను విజయవంతంగా ప్రయోగించింది.. MRSAM క్షిపణులకు యాంటీషిప్​ మిస్సైళ్లను ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ఉందని నేవీ అధికారులు తెలిపారు. DRDO,IAI ఉమ్మడిగా ఈ మిస్సైల్​ను అభివృద్ధి చేశాయి. దీన్ని BDL ఉత్పత్తి చేస్తోంది.ఆత్మనిర్భర్ భార‌త్‌కు ఇదే సాక్ష్యమ‌ని ఇవాళ నేవీ ఓ ప్రక‌న‌ట‌లో తెలిపింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *