మీడియం రేంజ్ మిస్సైల్ పరీక్ష విజయవంతం
అమరావతి: వైజాగ్లోని INS యుద్ధనౌక నుంచి ఇండియన్ నేవీ.. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ను విజయవంతంగా ప్రయోగించింది.. MRSAM క్షిపణులకు యాంటీషిప్ మిస్సైళ్లను ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ఉందని నేవీ అధికారులు తెలిపారు. DRDO,IAI ఉమ్మడిగా ఈ మిస్సైల్ను అభివృద్ధి చేశాయి. దీన్ని BDL ఉత్పత్తి చేస్తోంది.ఆత్మనిర్భర్ భారత్కు ఇదే సాక్ష్యమని ఇవాళ నేవీ ఓ ప్రకనటలో తెలిపింది.