నెల్లూరు: టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తుంటే,అయనపై నీచమైన బాషాతో నిందలు వేయాల్సి అవసరం ఏమిటంటూ వైసీపీ వెంకటగిరి రెబల్ ఎమ్మేల్యే ఆనం.రామనారాయణరెడ్డి వైసీపీ నాయకులను నిలదీశారు.ఆదివారం అయన స్వగృహాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాట్లాడారు.