AMARAVATHIPOLITICS

ఒక్క అవకాశం అంటూ దేబిరించి,అధికారంలోకి వచ్చి, రాష్ట్రాని భ్రష్టు పట్టిస్తున్నారు-ఆనం||Nellore news

నెల్లూరు: టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తుంటే,అయనపై నీచమైన బాషాతో నిందలు వేయాల్సి అవసరం ఏమిటంటూ వైసీపీ వెంకటగిరి రెబల్ ఎమ్మేల్యే ఆనం.రామనారాయణరెడ్డి వైసీపీ నాయకులను నిలదీశారు.ఆదివారం అయన స్వగృహాంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాట్లాడారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *