జపాన్లో తీవ్రమైన భూకంపం-రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదు
అమరావతి: జపాన్లో సోమవారం భారీ భూకంపం సంభవించింది..భూ ప్రకపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదు కావడంతో,,ఇషికావా, నిగాటా, టొయోమా ప్రాంతాలకు జపాన్ మెటిమొరొలాజికల్ ఎజెన్సీ సునామీ హెచ్చరికలు జారీ చేసింది..పశ్చిమ తీరంలో ఒక మీటర్ ఎత్తున్న అలలు ఉధృతం ఎగసిపడ్డాయి..ఆప్రమత్తమైన ప్రభుత్వం తీర ప్రాంతాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలించారు.. తూర్పు రష్యాలోని వ్లాదివోస్తోక్, నఖోడా నగరాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.