CRIME

జమ్ము కశ్మీర్ లో లష్కరే తోయిబా ఉగ్రవాది ఇర్షాద్ అహ్మద్ భట్ హతం

అమరావతి: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతొంది..ఆదివారం ఉదంయ  లష్కరే తోయిబాకు చెందిన ఇర్షాద్ అహ్మద్ భట్ ను  పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు..…

2 years ago

డబ్బు కట్టండి-మంత్రి గోవర్దన్ రెడ్డి,మాజీ మంత్రి అనిల్ కు వేధింపులు

నెల్లూరు: లోన్ యాప్ నిర్వహకుల సెగ వ్యవసాయశాఖ మంత్రి గోవర్దన్ రెడ్డి,,మాజీ మంత్రి అనిల్ కుమార్ లకు తగిలింది..మంత్రి గోవర్దన్ రెడ్డికి నెంబర్‌కు 79 సార్లు ఫోన్‌…

2 years ago

ఫరూఖ్ అబ్దుల్లాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలు

అమరావతి: జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKKA)కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారనే అభియోగాలను జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాపై ఎన్ఫోర్స్మెంట్…

2 years ago

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం-6 మంది మృతి

అమరావతి: ఉత్తరప్రదేశ్ లోని పూర్వాంచల్ ఎక్స్‌ ప్రెస్‌వేపై సోమవారం వేకువ జామున 4 గంట సమయంలో అగివున్నప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వెనుక నుంచి ఢీ కొనడంతో 6…

2 years ago

మంత్రుల అనుచరుల నివాసల్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు

అమరావతి: పశ్చిమ బెంగాల్​లో ఉపాధ్యాయుల నియామక కుంభకోణానికి సంబంధించినవిగా భావిస్తున్న దాదాపు రూ.20 కోట్ల నగదును ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌(ED) అధికారులు స్వాధీనం చేసుకున్నారు..రాష్ట్ర పరిశ్రమలు,, వాణిజ్యశాఖ…

2 years ago

హత్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం-ఆరుగురు మృతి

అమరావతి: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో శనివారం వేకువజామున చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో కన్వర్ ఆరుగురు భక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడగా…

2 years ago

ట్రక్కుతో ఢీ కొట్టి డీఎస్పీని దారుణంగా హతమార్చిన మైనింగ్ మాఫియా

అమరావతి: హర్యానాలోని పచగావ్‌ పర్వత ప్రాంతంలో మంగళవారం ఉదయం దారుణ సంఘటన జరిగింది..అక్రమ మైనింగ్ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన డీఎస్‌పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్‌‌పై మైనింగ్ మాఫియా…

2 years ago

నుపుర్ శర్మకు సుప్రీమ్ కోర్టులో ఉరట-ఎలాంటి చర్యలు తీసుకోవద్దు

నుపుర్ హత్యకు..పాకీస్తానీ.. అమరావతి: టీవీ డిబెట్ లో ఒక మతంపై అనుచిత వ్యాఖ్యల కేసులో భాజపా మాజీ నేత నుపుర్‌ శర్మపై ఆగస్టు 10వ తేది వరకు…

2 years ago

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డ ప్రమాదం-13 మంది మృతి

అమరావతి: మధ్యప్రదేశ్ లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..ఇండోర్ నుంచి పూణేకు వెళ్తున్న మహారాష్ట్ర రోడ్డ ట్రాన్స్ పోర్టు బస్సు,,ధర్ జిల్లాలోని కాల్ ఘాట్…

2 years ago

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హతమార్చేందుకు ఉగ్రవాదుల కుట్ర,బీహార్ లో ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

2047 నాటికి ఇస్లామిక్ దేశంగా మార్చే లక్ష్యం అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హతమార్చేందుకు కుట్ర పన్నుతూన్న ఉగ్రవాదులను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు..2047వ సంవత్సరం నాటికి…

2 years ago

This website uses cookies.