నెల్లూరు: ఇతర రాష్ట్రల నుంచి జిల్లాలోకి అక్రమ చేరవేస్తు,పట్టుపడిన మద్యం విలువ దాదాపు రూ.3కోట్ల 14 లక్షలు.మంగళవారం ధ్వంసం చేసిన సెబ్ అధికారులు. నెల్లూరురూరల్,కొత్తూరులోని సెబ్ కార్యాలయంలో…
అమరావతి: రాష్ట్రంలో గుంటలు పడిన రోడ్లపై ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్న సమయంలో,, పంజాబ్లోని హోషియార్పూర్లో గుంటలు పడిన రోడ్లను పూడుస్తున్న నాలుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు..ఆసలు విషయంలోకి…
అమరావతి: శ్రీలంక అధ్యక్ష,ప్రధానులు తీసుకుని నిర్ణయాలతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో శనివారం అనూహ్య సంఘటన జరిగింది..శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స తన నివాసంను వదిలి పారిపోయినట్లు…
అమరావతి: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబెపై శుక్రవారం ఉదయం ఆయనపై దుండగుడు కాల్పులు జరుపగా..చికిత్స పొందుతూ మృతి చెందారు..జపాన్ ప్రధానిగా సుదీర్ఘ కాలం షింజో అబే…
అమరావతి: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే (67) పశ్చిమ జపాన్ లోని నారా సిటీలో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా,గుర్తు తెలియని దుండగుడు(41) వెనుక నుంచి ఛాతీపై…
మైనింగ్ కుంభకోణం ఆరోపణలు.. అమరావతి: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో పాటు ఆయన సన్నిహితుల నివాసల పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహిస్తోంది..…
అమరావతి: కరోనా సమయంలోను,,అంతకు మునుపు ప్రతి ఒక్కరికి చితపరిచితమైన మాత్ర Dole-650..ఈ మాత్ర తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్పై Income tax విభాగం దాడులు చేసింది..బెంగళూరులోని…
నెల్లూరు: నగర వ్యాప్తంగా మంచినీటిని సరఫరా చేస్తున్న సంగం మండలం మహమ్మదాపురం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి అధికారులతో కలిసి…
అమరావతి: బ్రిటన్లో బోరిస్ జాన్సన్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రధాని జాన్సన్పై విశ్వాసం కోల్పోయామని చెబుతూ మంగళవారం భారత మూలాలున్న ఆర్థిక మంత్రి రిషి సునక్ (42)తో…
This website uses cookies.