NATIONAL

షిర్డీ సాయిబాబా భక్తులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు,ట్రక్కు ఢీ-10 మంది మృతి

అమరావతి: మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..సాయిబాబా భక్తులతో షిర్డీ వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు,,ట్రక్కు ఢీ కొనడంతో 10…

1 year ago

భారతదేశ అందాలను మాటల్లో నిర్వచించలేము-ప్రధాని మోదీ

ఆరంభంమైన గంగా క్రూయిజ్ ప్రయాణం.. అమరావతి: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ ఎంవీ గంగా విలాస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియా కాన్ఫరెన్స్ ద్వారా…

1 year ago

విజయవంతమైన పృథ్వీ-2 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం-DRDO

అమరావతి: భారత్ క్షిపణుల భాండగారంలో మరో అస్త్రం వచ్చి చేరుకుంది..‘పృథ్వీ-2 బాలిస్టిక్ క్షిపణి’ (Prithvi-II Missile)ప్రయోగంలో విజయం సాధించింది..దేశీయంగా అభివృద్ధి చేసిన బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ని మంగళవారం…

1 year ago

బెంగళూరులో మెట్రోపిల్లర్ కూలి ఇద్దరు మృతి

అమరావతి: బెంగళూరులో ఆవుటర్ రింగ్  సమీపంలోని HBR Lay Out ప్రాంతంలో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది..నిర్మాణంలో వున్న 40 అడుగులు ఎత్తు,,టన్నుల కొద్ది…

1 year ago

జోషిమఠ్‌ లో దెబ్బతిన్న ఇళ్లను కూల్చివేస్తున్న అధికారులు

బాధితులను తాత్కలిక నివాసాలకు తరలింపు.. అమరావతి: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్‌ పట్టణంలో పగుళ్లు ఏర్పడిన ఇళ్లు, హోటళ్ల కూల్చివేతలను అధికారులు మంగళవారం ప్రారంభించారు.. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో సురక్షితం…

1 year ago

పెళ్లి చేసుకుంటాను అంటే నమ్మి,శృంగారంలో పాల్గొంటే రేప్ గా పరిగణించలేం-జస్టిస్ ఎస్‌కే పాణిగ్రాహి

అమరావతి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి,,మహిళతో శృంగారంలో పాల్గొంటే ఆ సదరు చర్యను రేప్‌గా పరిగణించలేమని వ్యాఖ్యానించలేమని ఒడిశా హైకోర్టు జస్టిస్ ఎస్‌కే పాణిగ్రాహి ఆధ్వర్యంలోని సింగిల్ జడ్జ్…

1 year ago

నేరాలు, ప్రమాదాలు, దాడులు, హింస సంఘటను నేరుగా ప్రసారం చేయకండి-కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ

అమరావతి: వార్తా ప్రసారాల విషయంలో టీవీ ఛానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచనలు జారీ చేసింది..వీక్షకులకు భయం కలిగించే వీడియోలు,,రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుల…

1 year ago

75 సంవత్సరాల తరువాత గ్రామల్లో తొలిసారి విద్యుత్ వెలుగులు

అమరావతి: స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల తరువాత జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని మారుమూల టెథాన్‌టాప్ గుర్జర్ టౌన్‌షిప్‌లో తొలిసారి విద్యుత్ వెలుగులు విరజిమ్మాయి..స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి…

1 year ago

త‌మిళ‌నాడు అసెంబ్లీలో అనూహ్య సంఘటన-సభను వాకౌట్ చేసిన గవర్నర్

అమరావతి: ఏ రాష్ట్ర అసెంబ్లీలో అధికార పక్షం విధానలకు నిరసనలు తెలుపుతూ,ప్రతిపక్షలు సభ నుంచి వాకౌట్ చేస్తుండడం చూస్తుంటాము,,ఇందుకు విరుద్దంగా త‌మిళ‌నాడు అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర…

1 year ago

జోషిమఠం విపత్కర పరిస్థితులను ప్రధానిమోదీ స్వయంగా పరివేక్ష్యిస్తున్నారు-సీ.ఎం ధామీ

అమరావతి: ఉత్తరాఖండ్‌లోని జోషిమఠం ప్రాంతంలో ఒక్కసారిగా భూమిలో నుంచి నీళ్లు పైకి రావడం,,అలాగే ఇళ్ల గొడలు పగుళ్లు రావడంతో,,ఈ విపత్తుకు గల కారణలను నిశితంగా పరిశీస్తున్నమని ఉత్తరాఖండ్…

1 year ago

This website uses cookies.