NATIONAL

NATIONAL

జోషిమఠ్‌ ప్రాంతంలోవాటర్ లీకేజీ వల్ల ఇళ్లలో భారీ పగుళ్లు-మునిపిపాల్ చైర్మన్

అమరావతి: ఉత్తరాఖండ్‌లోని హిమాలయన్ టౌన్ జోషిమఠ్‌ ప్రాంతంలోని ఇళ్లకు పగుళ్లు వస్తూ, భూమి కుంగిపోతుండటంతో ఛమోలీ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.. జాతీయ వైపరీత్యాల నిరోధక బృందాన్ని (NDRF)

Read More
NATIONALTECHNOLOGY

మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఫ్రీగా డిష్ టీవీ-కేంద్ర ప్రభుత్వం

అమరావతి: సామాన్య ప్రజల అవసరాలను తీర్చేందుకు డిష్ టీవీని ఉచితంగా ఇవ్వాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది..ప్రభుత్వం నిర్వహిస్తున్న దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది..ఇందులో

Read More
NATIONAL

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో,సత్య.నాదెళ్ల ప్రత్యేకంగా సమావేశం

అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌,, CEO సత్య.నాదెళ్ల గురువారం ఉదయం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు..ఈ సందర్భంలో ప్రధాని మోడీ,,సత్య నాదెళ్లలు డిజిటల్ ఇండియా,, సాంకేతికతతో

Read More
NATIONAL

ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షరాలు సోనియా

అమరావతి: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో బుధవారం చేరారు.. శ్వాస  సంబంధిత ఇన్ఫెక్షన్స్ తో బాధపడుతున్న అమె ఆసుపత్రిలో చేరినట్టు

Read More
NATIONAL

విజ్ఞానశాస్త్రంలో భారతదేశం ఆత్మనిర్భర్‌గా ఎదగాలి-ప్రధాని మోదీ

ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ 108వ సదస్సు.. అమరావతి: విజ్ఞానశాస్త్రంలో భారతదేశం ఆత్మనిర్భర్‌గా ఎదగాలని,,ప్రయోగశాలల నుంచి భూమిపైకి చేరుకున్నప్పుడు మాత్రమే సైన్స్ ప్రయత్నాలు ఫలించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Read More
NATIONAL

మోదీ ప్రభుత్వం తీసుకున్ననోట్ల రద్దు నిర్ణయంను సమర్ధించిన సుప్రీమ్ కోర్టు

అమరావతి: పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో మోదీ ప్రభుత్వం రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది..మోదీ ప్రభుత్వం

Read More
NATIONAL

జైళ్లలో ఉన్న పౌరులు, మత్స్యకారుల జాబితాను ఇచ్చి పుచ్చుకున్న భారత్,పాకిస్తాన్

అమరావతి: భారత్, పాకిస్థాన్‌లు తమ దేశాల్లోని జైళ్లలో ఉన్న పౌరులు, మత్స్యకారుల జాబితాను  ఆదివారంనాడు పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. కాన్సులర్ యాక్సిస్‌పై 2008లో కుదిరిన ఒప్పందం నిబంధనల ప్రకారం

Read More
NATIONALSPORTS

ప్రమాదానికి గురైన క్రికెటర్ రిషబ్ పంత్ కారు

అమరావతి: భారత్ క్రికెట్ టీమ్ వికెట్ కీపర్ &బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కారు శుక్రవారం ప్రమాదానికి గురైంది. మెర్సిడెఎస్ బెంజ్ GL కారులో ఉత్తరాఖండ్ నుంచి

Read More
NATIONAL

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మాతృవియోగం

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మాతృవియోగం కలిగింది..నరేంద్రమోడీ తల్లి హీరాబెన్(100) కన్నుమూశారు..రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్‌.మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ

Read More
EDUCATION JOBSNATIONAL

సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల

అమరావతి: సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎడ్యూకేషన్ (CBSE) 10, 12 తరగతుల పరీక్షల  షెడ్యూల్ ను సెంట్రల్ బోర్డు విడుదల చేసింది..పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15

Read More