వైసీపీ రెబల్ ఎం.పీ రాఘరామకృష్ణంరాజును టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబు
అమరావతి: వైసీపీ రెబల్ ఎం.పీ రాఘరామకృష్ణంరాజును తెలుగుదేశం పార్టీలో ఆహ్వనిస్తున్నట్లు టీడీపీ అధ్యక్షడు చంద్రబాబునాయుడు ప్రకటించారు.శుక్రవారం పాలకొల్లులో నిర్వహించిన ప్రజాగళం సభలో రాఘురామను కండువా కల్పి పార్టీలో చేర్చుకుంటున్నట్లు ప్రకటించారు..వైసీపీ ఎం.పీగా వున్న వ్యక్తిని,తన విధానలను విమర్శంచాడన్న కసితో సైకో జగన్ అడ్డుగొలు కేసులు పెట్టి హింసించాడని మండిపడ్డారు.రాఘురామ సేవలను పార్టీ అన్ని విధాల ఉపయోగించుకుంటనాని తలిపారు.