కాంగ్రెస్ నేత సోనియాగాంధీ తీవ్ర అస్వస్థత
అమరావతిం కాంగ్రెస్ నేత సోనియాగాంధీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు..ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు,, సోనియాగాంధీకి ట్రీట్ మెంట్ కొనసాగుతోందని,,తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సోనియాను మధ్యాహ్నం 12 గంటలకు సర్ గంగా రామ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు..డిపార్ట్మెంట్ ఆఫ్ ఛెస్ట్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అరూప్ బసు నేతృత్వంలోని వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది..గతంలోనూ సోనియాకు క్యాన్సర్ ట్రీట్ మెంట్ జరిగింది. అప్పటి నుంచి సోనియా అనారోగ్యంతో బాధపడుతున్నారు..