AMARAVATHI

విశాఖపట్నంకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించడం లేదు-ప్రభుత్వం

అమరావతి: విశాఖపట్నంకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రైతు పరిరక్షణ సమితి నేతలు దాఖలు చేసిన పిటిషన్స్ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది..ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది..రాజధాని కార్యాలయాలను విశాఖకు ప్రస్తుతం తరలించడం లేదని,,కార్యాలయాలు తరలిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం అపోహ మాత్రమే అని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో స్పష్టం రాష్ట్ర ప్రభుత్వం చేసింది..దింతో కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా హైకోర్టు వాయిదా వేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *